PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో పదవిలోకి వచ్చారు. 2019 తర్వాత కొన్ని కొన్ని పరిస్థితులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై వ్యతిరేకత పెరుగుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చాలా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి మోడీ విధానాల పై బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. చాలా మంది బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో కనీసం మాట్లాడలేకపోతున్నారు అనే ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. రాజకీయంగాmodi;modi;amit shah;bharatiya janata party;narendra modi;amith shah;2019;prime minister;central government;party;narendraమోడీ జాగ్రత్త పడే టైం...?మోడీ జాగ్రత్త పడే టైం...?modi;modi;amit shah;bharatiya janata party;narendra modi;amith shah;2019;prime minister;central government;party;narendraWed, 14 Apr 2021 08:10:00 GMT2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో పదవిలోకి వచ్చారు. 2019 తర్వాత కొన్ని కొన్ని పరిస్థితులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై వ్యతిరేకత పెరుగుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చాలా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి మోడీ విధానాల పై బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. చాలా మంది బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో కనీసం మాట్లాడలేకపోతున్నారు అనే ఆవేదన కూడా వ్యక్తమవుతుంది.

రాజకీయంగా ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ నేతలు చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలను కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మాత్రం చాలామందికి సహకారం లేకపోవడం తో బీజేపీ ఎంపీలు ఇబ్బంది పడుతున్నారు.  కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లడానికి కూడా చాలా మంది ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్న, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన కొంతమంది సీనియర్ నేతలు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కాలేదు.

2019 ఎన్నికల్లో భారీగా గెలిచిన వాళ్ళకు కూడా వెళ్లడానికి సాధ్యం కాలేదు. కొత్త వాళ్లకు మాత్రం క్యాబినెట్లో అవకాశం ఉంటుందని సీనియర్ నేతలకు మాత్రం ప్రధానమంత్రి మోడీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సీనియర్ నేతలు ఎవరూ కూడా క్యాబినెట్లో కనబడటంలేదు. దీంతో చాలామంది సీనియర్ నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో మోడీ, అమిత్ షా హవా భారీగా పెరిగిపోయింది. 2014 కంటే కూడా ఇప్పటికే వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంది అని అంటున్నారు బీజేపీ నేతలు. బహిరంగ విమర్శలు చేయడానికి కూడా సిద్ధం కావచ్చు. కాబట్టి మోడీ జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివేకా హ‌త్య‌కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ... విజ‌య‌మ్మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త భ‌విష్య‌త్త్‌ను లిఖించిన అంబేద్క‌ర్‌...

తిరుపతిలో గెలుపు కోసం బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న బీజేపీ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పేరెత్తాలంటేనే భయపడుతున్నాడా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>