Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf8910360-e434-4846-b9b1-7a811c4f03ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf8910360-e434-4846-b9b1-7a811c4f03ae-415x250-IndiaHerald.jpgమొన్నటివరకు కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది అని దేశ ప్రజానీకం మొత్తం ఊపిరి పీల్చుకుంటూన్న తరుణంలో మరో సారి కరోనా వైరస్ అంతకుముందు కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని అందరిలో కాస్త ధైర్యం నిండిపోగా ప్రస్తుతం శరవేగంగా పాకిపోతున్న కేసులు చూస్తూ ఉంటే మరోసారి భయాందోళనలో మునిగిపోతున్నారూ జనాలు. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పై పంజా విసురుతుంది ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్. దీంతో ప్రస్తుతం ఏం చేయాలన్న కూడా భయCorona;amala akkineni;coronavirus;panjaaజవాన్లపై పంజా విసురుతున్న కరోనా రక్కసి.. ఒక్కరోజులోనే..?జవాన్లపై పంజా విసురుతున్న కరోనా రక్కసి.. ఒక్కరోజులోనే..?Corona;amala akkineni;coronavirus;panjaaWed, 14 Apr 2021 10:00:00 GMTమొన్నటివరకు కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది అని దేశ ప్రజానీకం మొత్తం ఊపిరి పీల్చుకుంటూన్న తరుణంలో మరో సారి కరోనా వైరస్ అంతకుముందు కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది.  ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని అందరిలో కాస్త ధైర్యం నిండిపోగా ప్రస్తుతం శరవేగంగా పాకిపోతున్న కేసులు చూస్తూ ఉంటే మరోసారి భయాందోళనలో  మునిగిపోతున్నారూ జనాలు. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పై పంజా విసురుతుంది ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్. దీంతో ప్రస్తుతం ఏం చేయాలన్న కూడా భయపడే పరిస్థితి నెలకొంది రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది.



 సామాన్యులు సెలబ్రిటీలు అధికారులు ప్రజాప్రతినిధులు ఇలా అందరూ కూడా కరోనా వైరస్ బారిన పడుతూ చివరికి ఆసుపత్రుల పాలవుతున్నారు. అంతేకాకుండా రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మునుపటిలాగే ఆసుపత్రిలో బెడ్లు సరిపోక మరో సారి రోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని తెలుస్తుంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇకపోతే  ఇక దేశానికి రక్షణ ఇస్తున్న జవాన్లను కూడా వదలడం లేదు ఈ మహమ్మారి కరోనా. వరుసగా భారీ సంఖ్యలో జవాన్లు కూడా కరోనా వైరస్ బారిన పడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.



 ఇటీవలే సరిహద్దు భద్రతా దళానికి చెందిన 311 మంది జవాన్లు కేవలం 24 గంటల సమయంలోనే కరోనా వైరస్ బారిన పడటం కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం ఇప్పటి వరకు 16 వేల నూట యాభై మంది బిఎస్ఎఫ్ జవాన్లకు  వైరస్ సోకింది. అయితే వీరిలో 14731 తొమ్మిది మంది జవాన్లు ఇప్పటివరకు కోలుకున్నారు. అయితే గత 24 గంటల్లో సిఆర్పిఎఫ్ విభాగంలో 28 మంది సిఐఎస్ఎఫ్ విభాగంలో 43 మంది ఎస్ఎస్ బి విభాగంలో 8 మంది ఐటిబిపి లో 31 మంది  వైరస్ బారిన పడ్డారు. వైరస్ బారిన పడిన జవాన్లను క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఇక భారీ సంఖ్యలో జవాన్లు  వైరస్ బారిన పడడంతో అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు చేపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు... రేపే నోటిఫికేష‌న్‌...!

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?

ప‌వ‌న్‌కు జ‌గ‌న్ దెబ్బ ఎంత గ‌ట్టిగా ప‌డిందంటే ?

ఏపీలో తాట తీస్తోన్న క‌రోనా... ఎంత డేంజ‌ర్ అంటే..!

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>