Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-f6f410cf-8666-47e1-a3f7-c40761323470-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-f6f410cf-8666-47e1-a3f7-c40761323470-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ఎంతో శరవేగంగా కొనసాగుతోంది. దేశంలో రెండు రకాల వాక్సిన్ లకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో ఇక ఈ రెండు రకాల వ్యాక్సిన్ లను కూడా ప్రజలందరికీ అందించే విధంగా ప్రస్తుతం వైద్యరంగం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రస్తుతం మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని రాష్ట్రాలలో కూడా 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే ఇక వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అటుVaccine;sam;samantha;india;bank;king;good news;king 1;banking;central government;good newwz;sam mendesగుడ్ న్యూస్.. వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంక్ బంపర్ ఆఫర్..?గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంక్ బంపర్ ఆఫర్..?Vaccine;sam;samantha;india;bank;king;good news;king 1;banking;central government;good newwz;sam mendesTue, 13 Apr 2021 13:30:00 GMTకేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో ఇక ఈ రెండు రకాల వ్యాక్సిన్ లను కూడా ప్రజలందరికీ అందించే విధంగా ప్రస్తుతం వైద్యరంగం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.  అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో  ప్రస్తుతం మూడో విడత వ్యాక్సినేషన్  ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని రాష్ట్రాలలో కూడా 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయితే ఇక వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అటు ఇప్పటికి కూడా కొంతమందిలో వ్యాక్సిన్ పై అపోహలు పోవడం లేదు.



 వ్యాక్సిన్ వేసుకుంటే దుష్ప్రభావాలు వస్తాయేమో అనే భయంతో ఇప్పటికీ ఎంతోమంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు..  దీంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగించాలి అని పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు.  ఆ సమయంలోనే ఎంతో మంది ప్రజలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకునే విధంగా కొన్ని సంస్థలు ఇక స్వచ్ఛందంగా ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వివిధ రకాల రెస్టారెంట్లు బార్లు కూడా వ్యాక్సిన్ చేసుకున్న వారికి బిరు బిర్యానీ లాంటి ఉచితంగా ఇచ్చిన ఆఫర్ లు చూసామ్.  ఇప్పుడు ఏకంగా ఒక బ్యాంకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచే విధంగా ఒక వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది.



  వ్యాక్సిన్ వేసుకునే వారికి వడ్డీ రేట్లు పెంచే విధంగా ఇటీవలే ఒక బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది.  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఆఫర్ తీసుకువచ్చింది.  వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.25 శాతం వడ్డీ రేటు ఎక్కువగా ఇవ్వబోతున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి ఆఫర్ ప్రకటించిన మొట్టమొదటి బ్యాంక్ గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డ్ సృష్టించింది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఈ సరికొత్త ఆఫర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.  కాగా మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆదిపురుష్ పై కరోనా ఎఫెక్ట్..అర్థాంతరంగా ఆగిపోయిన ప్రీ ప్రొడక్షన్..?

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టాలీవుడ్ లో ఉగాది కళ తప్పింది.. ఎందుకంటే..?

టీడీపీ యాగీ వెనక ?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>