PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-electionsfdb99564-3e90-4f9b-a9e6-9ef418d19521-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-electionsfdb99564-3e90-4f9b-a9e6-9ef418d19521-415x250-IndiaHerald.jpgఏపిలో తిరుపతి ఉప ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో నేతలు హడావిడి చేస్తున్నారు.అన్ని పార్టీల ముఖ్యనేతలు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం తరపున ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు వారం రోజులుగా అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో రోడ్ షో నిర్వహించి ప్రచారాన్ని వేడెక్కించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్Tirupati by elections;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;janasena;telugu;tirupati;husband;tdp;ycp;janasena party;mantraతిరుపతిలో టెన్షన్.. భయపడుతున్న పార్టీలు..తిరుపతిలో టెన్షన్.. భయపడుతున్న పార్టీలు..Tirupati by elections;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;janasena;telugu;tirupati;husband;tdp;ycp;janasena party;mantraTue, 13 Apr 2021 09:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో నేతలు హడావిడి చేస్తున్నారు.అన్ని పార్టీల ముఖ్యనేతలు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం తరపున ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు వారం రోజులుగా అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో రోడ్ షో నిర్వహించి ప్రచారాన్ని వేడెక్కించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. 


ఇక సీఎం జగన్ కూడా పర్యటనకు రెడీ అవ్వడం చివరి నిమిషంలో క్యాన్సి ల్ చేసుకోవడం కూడా జరిగాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ పై చూపుతుందన్న ఆలోచనతో పార్టీలున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల్లోనూ చిత్తూరు జిల్లానే టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. ఇక కపోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు కూడా ఉంది. పట్టణప్రాంతాల కంటే రూరల్ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగానే పలువురు నేతలు కరోనా బారిన పడుతున్నారు. 


ఉప ఎన్నికల సమయానికి కరోనా తీవ్రత ఇలానే ఉంటే ఆంక్షలు విధించాలని సర్కార్ భావిస్తుంది.ఇప్పటికే భారీ మెజారిటీనే తమ లక్ష్యమని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. 5 లక్షల మెజారిటీ సాధిస్తామని.. అదే సీఎం జగన్ పెట్టిన టార్గెట్ అని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గితే భారీ మెజారిటీ సాధిస్తామన్న వైసీపీ ఆశలకు గండిపడినట్లే. ఇక ఈ పరిస్థితి టీడీపీకి కూడా కష్టమే. పోలింగ్ శాతం తగ్గితే అధికార పార్టీకి గట్టిపోటీనివ్వావలన్న ఆశలు గల్లంతవుతాయి. గెలిచినా, గెలవకపోయినా ఢీ అంటే ఢీ అనేలా ఓట్లు సాధించాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు జనసేన, బీజేపి కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ కు తెర పడాలంటే ఈ నెల 17 వరకు ఎదురు చూడాల్సిందే.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కాపుల ప‌రువు తీసిన చిరంజీవి, నాగ‌బాబు

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?

వికారి (2019) వికృతం... శార్వ‌రి(2020) చీక‌టి... ప్ల‌వ (2021) వెలుగులు నింపేనా ?

మోడీకి షాక్‌... వార‌ణాసిలో కాంగ్రెస్ గెలుపు

ఇదేమీ దుర్మార్గం రా నాయ‌నా... వాడిప‌డేసినా మాస్కులు సేక‌రించి అమ్ముతున్నారు..

జగనూ.. కాస్త ఇలాంటి వారితో జాగ్రత్త..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>