Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask19bdc2d9-2cc6-4d50-8dde-2485836dc2e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask19bdc2d9-2cc6-4d50-8dde-2485836dc2e8-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా వైరస్ కేసులు ప్రస్తుతం మాత్రం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహమ్మారి కరోనా వైరస్ మాత్రం ఎదురు చూస్తూనే ఉంది. కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోయిన నేపథ్యంలో... అటు రాష్ట్ర ప్రభుత్వం ముMask;amala akkineni;telangana;police;central government;idea;coronavirusమాస్క్ పెట్టుకోకుంటే.. ఫైన్ కట్టించుకునే బదులు.. అలా చేయండి..?మాస్క్ పెట్టుకోకుంటే.. ఫైన్ కట్టించుకునే బదులు.. అలా చేయండి..?Mask;amala akkineni;telangana;police;central government;idea;coronavirusTue, 13 Apr 2021 12:00:00 GMTమొన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా వైరస్ కేసులు ప్రస్తుతం మాత్రం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహమ్మారి కరోనా  వైరస్ మాత్రం ఎదురు చూస్తూనే ఉంది.  కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా  వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోయిన నేపథ్యంలో... అటు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది. మళ్ళీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.



 ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ సూచిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటూ సూచిస్తుంది. ముఖ్యంగా మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. ఏకంగా భారీ జరిమానాలు విధిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాస్కు ధరించనీ వారికి పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించడంపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



 కరోనా వైరస్ నియంత్రణ పేరుతో ప్రజలను దోచుకోవడం ఏమాత్రం సరికాదు అంటున్నారు కొంత మంది జనాలు. మాస్క్ ధరించకుండా ఉంటే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టించుకుని ప్రజలపై భారం వేసే బదులు 50 రూపాయలు తీసుకొని మాస్క్ ఇస్తే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రజలందరిలో మాస్క్ లపై అవగాహన కల్పిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది అని కోరుతున్నారు.  అయితే ఇలా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ప్రస్తుతం కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వెయ్యి రూపాయలు ఫైన్ మంచి ఐడియా అని ఇక వెయ్యి రూపాయల జరిమానా కట్టాల్సి వస్తుంది అనే భయంతోనైనా మాస్క్ ధరిస్తారని మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ఫంక్షన్ లో కరోనా పుట్ట పగిలిందా..?

ఆదిపురుష్ పై కరోనా ఎఫెక్ట్..అర్థాంతరంగా ఆగిపోయిన ప్రీ ప్రొడక్షన్..?

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టాలీవుడ్ లో ఉగాది కళ తప్పింది.. ఎందుకంటే..?

టీడీపీ యాగీ వెనక ?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>