BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi55341b51-3aa3-47dd-8697-0fdd76c8d173-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi55341b51-3aa3-47dd-8697-0fdd76c8d173-415x250-IndiaHerald.jpgవినియోగదారులకు ఎస్బిఐ భారీ షాక్ ను ఇచ్చింది.జీరో బ్యాలెన్స్‌ ఖాతాల నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఐదేండ్లలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఐఐటీ బాంబే జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎస్‌బీఐతోపాటు పలు బ్యాంకులు ఖాతాలో డబ్బులు లేకపోయినా నిర్ణయించిన మేరకు కనీస నగదు లేకపోయినా ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు కలిగిన ఎస్‌బీఐ 2015-20 వరకు సర్వీస్‌ ఛార్జీల రూపంలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది.Sbi;mumbai;india;rbi;sbi;2019;bank;customer;professor;zero;ashish vidyarthiఖాతాదారులకు ఝలక్ ఇచ్చిన ఎస్బిఐ..!ఖాతాదారులకు ఝలక్ ఇచ్చిన ఎస్బిఐ..!Sbi;mumbai;india;rbi;sbi;2019;bank;customer;professor;zero;ashish vidyarthiMon, 12 Apr 2021 20:00:00 GMTవినియోగదారులకు ఎస్బిఐ భారీ షాక్ ను ఇచ్చింది.జీరో బ్యాలెన్స్‌ ఖాతాల నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఐదేండ్లలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఐఐటీ బాంబే జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎస్‌బీఐతోపాటు పలు బ్యాంకులు ఖాతాలో డబ్బులు లేకపోయినా నిర్ణయించిన మేరకు కనీస నగదు లేకపోయినా ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు కలిగిన ఎస్‌బీఐ 2015-20 వరకు సర్వీస్‌ ఛార్జీల రూపంలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది.


2018-19లో రూ.72 కోట్లు వసూలు చేయగా 2019-20లో గరిష్ఠంగా రూ.158 కోట్లు కలెక్ట్‌ చేసింది. దేశంలో రెండో పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కూడా 2015-20 వరకు 3.9 కోట్ల జీరో బ్యాలెన్స్‌ బీఎస్‌బీడీ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు చార్జీల కింద వసూలు చేసింది. మరోవైపు ఆర్‌బీఐ నిబంధనలను ఎస్‌బీఐ క్రమబద్ధంగా ఉల్లంఘించిందని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ ఆశిష్ దాస్ పరిశీలించిన అధ్యయనం లో తేలింది.


బీఎస్‌బీడీ ఖాతాలపై ఛార్జీలు వసూలు చేయడంపై 2013 సెప్టెంబర్‌లో ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.పేదలకు చెందిన బీఎస్‌బీడీ ఖాతాలకు నెలలో నాలుగు కంటే ఎక్కువ విత్‌ డ్రాలకు సంబంధిత బ్యాంకులు తమ అభీష్టం మేరకు ఈ నిబంధనను అనుమతించవచ్చు..అయితే ఎస్‌బీఐతోపాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐ జారీ చేసిన ఈ నిబంధనను పక్కన పెట్టాయి. నాలుగు దాటిన ప్రతి డెబిట్‌ లావాదేవీపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. డిజిటల్‌ లావాదేవీలకు కూడా ఈ నిబంధనను వర్తింప చేస్తున్నట్లు ఐఐటి బాంబే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.. ఖాతాదారులకు అలెర్ట్.. అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ లేకుండా చూసుకోండి.. లేకుంటే బ్యాలెన్స్ లో కోత పడటం ఖాయం..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ హిట్ నివేదకి ఉపయోగ పడలేదా?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>