PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-politcsb3c7a821-ce8c-4ee9-8af3-e7c57a40a593-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-politcsb3c7a821-ce8c-4ee9-8af3-e7c57a40a593-415x250-IndiaHerald.jpg019లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది నాయకులు చంద్రబాబు నాయుడు మాట వినకపోవడం కూడా అందులో ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. చాలామంది నాయకులు పార్టీ కి అవసరమైన సమయంలో కూడా పెద్దగా తమ సేవలను వినియోగించుకోలేదు అనే భావన ఉంది. కార్యకర్తలతో కూడా చాలామంది నాయకులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీని వలన సమస్యలు పెరుగుతూ వచ్చాయి. 2017 తర్వాత పార్టీ పూర్తిగా బలహీన పడుతూ వచ్చింది. కానీ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించలేకపోయారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. చంtdp,ap;cbn;bhavana;tiru;tirupati;husband;tdp;partyకార్యకర్తలతో ఫోటోలు కూడా దిగలేని టీడీపీ నాయకత్వం...?కార్యకర్తలతో ఫోటోలు కూడా దిగలేని టీడీపీ నాయకత్వం...?tdp,ap;cbn;bhavana;tiru;tirupati;husband;tdp;partyMon, 12 Apr 2021 11:00:00 GMT2019లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది నాయకులు చంద్రబాబు నాయుడు మాట వినకపోవడం కూడా అందులో ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. చాలామంది నాయకులు పార్టీ కి అవసరమైన సమయంలో కూడా పెద్దగా తమ సేవలను వినియోగించుకోలేదు అనే భావన ఉంది. కార్యకర్తలతో కూడా చాలామంది నాయకులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీని వలన సమస్యలు పెరుగుతూ వచ్చాయి. 2017 తర్వాత పార్టీ పూర్తిగా బలహీన పడుతూ వచ్చింది.

కానీ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించలేకపోయారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. చంద్రబాబునాయుడు కొన్ని కొన్ని అంశాలను గ్రహించలేకపోవడం వలన కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం అయింది. పార్టీ లో చాలా మంది నాయకులకు చంద్రబాబు నాయుడు మితిమీరిన స్వేచ్చ ఇచ్చారనే అభిప్రాయం కూడా అప్పట్లో వ్యక్తమైన పరిస్థితి. ఇప్పుడు కూడా ఆ నాయకులు పార్టీ కోసం అదే విధంగా చేస్తున్నారని పార్టీకి అవసరమైన సమయంలో కూడా కష్ట పడటం లేదని అంటున్నారు.

దీని వలన సమస్యలు పెరుగుతున్నాయి అనే భావన కూడా చాలావరకు వ్యక్తమవుతుంది. రాజకీయంగా పార్టీ ఎంతో బలంగా ఉన్న సమయంలో కొంతమంది నాయకులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వేచ్ఛ ఇప్పుడు నాశనం చేస్తుందని అంటున్నారు. సీనియర్ నేతలు కొంతమంది పార్టీ కార్యకర్తలను దూరం చేశారు అని అంటున్నారు. చాలా మంది కార్యకర్తలు పార్టీ జండా మోయడానికి సిద్ధంగా ఉన్నా సరే ఇప్పుడు కూడా వాళ్లను గుర్తించే ప్రయత్నం చేయడం లేదని తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి చాలా మంది కార్యకర్తలు వెళితే కనీసం వాళ్లతో కలిసి ఫోటోలు దిగటానికి కూడా సీనియర్ నాయకులు ముందుకు రావడం లేదు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితులను అధికార పార్టీ నేతలు కూడా గమనిస్తున్నారని సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గూగుల్‌లో లైంగిక వేధింపులు

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>