PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/currenta8292b05-02b5-495c-8f87-d08926c474f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/currenta8292b05-02b5-495c-8f87-d08926c474f2-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారంపై ప్రతిపక్ష నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎపి విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తిరుపతి ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వస్తున్నారనడంతో భయపడి వస్తున్నారని అన్న ప్రతిపక్షాలు...ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవడంతో ఓడిపోతారని భయంతో రావడం లేదు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని బాలినేని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని ఆయన చెప్పారు. సీఎం జగన్ చేపట్tirupathi elections;tiru;vidya;balineni srinivasa reddy;jagan;mp;tirupati;minister;husband;tdp;ycpఅధికారంలో వైసీపీ ఉంటే టీటీడీని టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తుంది ?అధికారంలో వైసీపీ ఉంటే టీటీడీని టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తుంది ?tirupathi elections;tiru;vidya;balineni srinivasa reddy;jagan;mp;tirupati;minister;husband;tdp;ycpMon, 12 Apr 2021 17:01:00 GMTసీఎం జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారంపై ప్రతిపక్ష నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎపి విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తిరుపతి ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వస్తున్నారనడంతో భయపడి వస్తున్నారని అన్న ప్రతిపక్షాలు...ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవడంతో ఓడిపోతారని భయంతో రావడం లేదు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని బాలినేని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని ఆయన చెప్పారు. 

సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, పాలనను చూసి తిరుపతి ప్రజలు వైసీపీకి ఓట్లు వేస్తారు అనే విశ్వాసం ఉందన్నారు. అధికారంలో లేని టీడీపీ ఎంపీలు తమ అభ్యర్ధిని తిరుపతి ప్రజలు గెలిపిస్తే టీటీడీని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ టీటీడీని ఎలా అభివృద్ధి చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. 

ఇక ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నగరంలోని గుంటూరు రోడ్డులో 11 కేవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి బాలినేని, ఎంపి మాగుంటలు కలిసి ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తుల కొనుగోళ్ళను పరిశీలించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటి అధికారులను ఆదేశించారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏమిట్రా ఇది... ఎవ‌డ‌బ్బ సొమ్మురా.. పంచ‌డానికి??

కేసీఆర్ ప్లాన్ ఫాలో అవుతున్న జగన్...?

సవాల్ కు స్పందించడం టీడీపీకి రాదా...?

"వకీల్ సాబ్ " పెట్టిన రచ్చ ..నాగబాబు,మంత్రి పెర్ని నాని మద్య వార్..!!

ఉగాది రోజున నారప్ప నుంచి చిన్న సర్ప్రైజ్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>