PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-war9d4a7c4b-27c1-421c-8182-83b5d63a1339-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-war9d4a7c4b-27c1-421c-8182-83b5d63a1339-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు ఇచ్చినా సరే ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలనుంచి సహకారం రాలేదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. అమరావతి విషయంలో గానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలనుంచిap,ts;cbn;telugu desam party;amaravati;andhra pradesh;telugu;good news;central government;good newwz;partyరెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ap,ts;cbn;telugu desam party;amaravati;andhra pradesh;telugu;good news;central government;good newwz;partySun, 11 Apr 2021 10:09:00 GMTఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు ఇచ్చినా సరే ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలనుంచి సహకారం రాలేదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. అమరావతి విషయంలో గానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలనుంచి రాష్ట్రానికి సహకారం రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

దీనితో చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలనుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు సంబంధించి రోడ్ల నిర్మాణం మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి 18 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా అడిగినా సరే నిధులు ఇవ్వడం లేదు. అభివృద్దికి ఆసక్తి చూపించని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మాత్రం 18 వేల కోట్ల రూపాయలతో తెలంగాణలో 2 రహదారులు ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, గుంటూరు రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిధులను కేటాయించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. అమరావతి గుంటూరు రహదారి విషయంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా సరే కేంద్ర ప్రభుత్వ పెద్దలనుంచి సహకారం రాలేదు. ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసింది. దీనితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. మరి ఈ పనులు ఎప్పుడు మొదలవుతాయి ఏంటి అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీ మీద మోజు ఎంతో తేల్చేస్తారా...?

బోయపాటి రికార్డును బ్రేక్ చేయలేకపోతున్న జక్కన్న.. ఎందులోనో తెలుసా..?

తిరుపతిలో టీడీపీ ఓట్లకు భారీ చిల్లు ?

దుమ్మురేపుతోన్న వ‌కీల్‌సాబ్... యూఎస్ & ఆస్ట్రేలియా క‌లెక్ష‌న్లు అదుర్స్

వైసీపీకి గురుమూర్తి బలమా..? భారమా..?

ఓహో.. జగన్‌ వకీల్‌సాబ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

ఐకాన్ పై వేణు శ్రీరామ్ వేదాంతం !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>