PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా సరే కొన్ని అంశాల్లో మాత్రం ప్రధానమంత్రి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ కోసం దాదాపు అన్ని రాష్ట్రాల్లో విజ్ఞప్తి చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోని ప్రయత్నం చేయకపోవడంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పెదmodi,bjp,ts;koti;modi;bhavana;andhra pradesh;west bengal - kolkata;narendra modi;prime minister;letter;central governmentమోడీకి వ్యాక్సిన్ కంటే రాజకీయమే ఎక్కువా...?మోడీకి వ్యాక్సిన్ కంటే రాజకీయమే ఎక్కువా...?modi,bjp,ts;koti;modi;bhavana;andhra pradesh;west bengal - kolkata;narendra modi;prime minister;letter;central governmentSun, 11 Apr 2021 16:10:00 GMTదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా సరే కొన్ని అంశాల్లో మాత్రం ప్రధానమంత్రి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ కోసం దాదాపు అన్ని రాష్ట్రాల్లో విజ్ఞప్తి చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోని ప్రయత్నం చేయకపోవడంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది.

కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నా సరే దృష్టి సారించడం లేదు. ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత అనేది తీవ్ర స్థాయిలో ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా లేఖలు రాసిన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి రాష్ట్రానికి కోటి 25 లక్షలు డోస్ లు  పంపించాల్సిన అవసరం ఉంది అని చెప్పినా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు స్పందించిన పరిస్థితి లేదు అనే విషయం అర్థమవుతుంది.

త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. దేశంలో ప్రజలు ఈ విధంగా వ్యాక్సిన్ కొరత విషయంలో ఇబ్బందులు పడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ పట్టించుకోవడం లేదు. ఎంతసేపు రాజకీయ బలం దృష్టిలో పెట్టుకుని పశ్చిమ బెంగాల్, తమిళనాడు విషయంలో సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అధికారంలోకి రావడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు... గాని ప్రజలకు కష్టాలు ఉన్నా సరే పట్టించుకునే ప్రయత్నం చేయక పోవడంతో ప్రజలు కూడా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ విషయంలో సీరియస్ గా ఉన్నారు అని అర్థమవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'RRR' కి అదిరిపోయే సంగీతాన్ని సిద్ధం చేస్తున్న కీరవాణి..!!

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?

పవన్ 'వకీల్ సాబ్'.. ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

పవన్ కళ్యాణ్.. మీకు ఈ మాట చెప్పామన్నారు : దిల్ రాజు

జాతి ర‌త్మాలు క్లోజింగ్ క‌లెక్ష‌న్స్..లాభం ఎంత వ‌చ్చిందంటే.?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>