PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-d3424214-1a14-4ed5-8a00-8a528869f6f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-d3424214-1a14-4ed5-8a00-8a528869f6f2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని కీలక అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం కొన్ని కీలక అంశాల్లో చేస్తున్న తప్పులు కారణంగా వైసిపి ఎక్కువగా నష్టపోతుంది అని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ని ఎదుర్కొనే విషయంలో అధికార పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీ అయినా బలహీనంగా ఉన్న పార్టీ అయినా సరే ఆ పార్టీ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందిysrcp;bhavana;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;media;chief minister;local language;ycp;partyకార్యకర్తలకు జరుగుతున్న అన్యాయమే నాశనం చేస్తుందా...?కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయమే నాశనం చేస్తుందా...?ysrcp;bhavana;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;media;chief minister;local language;ycp;partySat, 10 Apr 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని కీలక అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం కొన్ని కీలక అంశాల్లో చేస్తున్న తప్పులు కారణంగా వైసిపి ఎక్కువగా నష్టపోతుంది అని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ని ఎదుర్కొనే విషయంలో అధికార పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీ అయినా బలహీనంగా ఉన్న పార్టీ అయినా సరే ఆ పార్టీ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని అంశాలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా విషయంలో కొంతమంది మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని లేకపోతే నష్టపోయే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. సోషల్ మీడియాలో కొంత మంది వైసీపీ కార్యకర్తలు తమకు జరుగుతున్న అన్యాయాలను ఎక్కువగా హైలెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 2019 తర్వాత తమకు అన్యాయం జరిగిందని భావిస్తూ చాలా మంది వైసీపీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక  విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతూ వాటి పై విమర్శలు తీవ్రంగా చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ముందుకు వెళుతున్నది అంటూ... కొంతమంది వైసిపి కార్యకర్తలు స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వాస్తవాలు తెలియడం లేదని కొంతమంది పార్టీని పట్టించుకోవడం లేదు అని ఆయన అభిమానులు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మరి దీని మీద ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెడతారా లేదా అనేది చూడాలి. సోషల్ మీడియాలో పనిచేసిన కార్యకర్తలను ఏదో ఒక రకంగా గుర్తింపు ఇస్తే మంచిది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమెరికా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన వకీల్ సాబ్‌

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!

'వకీల్ సాబ్' సినిమా పై రాజమౌళి, రామ్ చరణ్ స్పందన.. ఏమన్నారంటే..??

వకీల్ సాబ్ : పవన్ ని ఓడించిన ఏపీ నాయకులకు థాంక్స్.. ఫ్లెక్సీ వైరల్ !

కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మార్పులు... ట్విస్టులు ?

తిరుప‌తిపై ప‌రిష‌త్ ప్ర‌భావం... రీజ‌న్ ఇదే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>