PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-election1450d23f-28c7-4606-b13e-6634b441657b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-election1450d23f-28c7-4606-b13e-6634b441657b-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగర్ ఎన్నికల నేపధ్యంలో పోలీసులు అన్ని విధాలుగా అలెర్ట్ అయ్యారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇక అనుమానం ఉన్న వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టడం వంటివి పోలీసు బలగాలు చేస్తున్నాయి. ఇక పార్టీలకు ఈ ఎన్నిక కీలకం కావడంతో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక ప్రచారంలో కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నారు. తాజాగా నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెల 1trs,ts;nagarjuna akkineni;ranganath;bharatiya janata party;telangana rashtra samithi trs;uttarakhand;congress;district;police;police station;traffic policeసాగర్ ఎన్నికలు... ఎస్పీ కీలక వ్యాఖ్యలుసాగర్ ఎన్నికలు... ఎస్పీ కీలక వ్యాఖ్యలుtrs,ts;nagarjuna akkineni;ranganath;bharatiya janata party;telangana rashtra samithi trs;uttarakhand;congress;district;police;police station;traffic policeThu, 08 Apr 2021 07:23:50 GMTనాగార్జున సాగర్ ఎన్నికల నేపధ్యంలో పోలీసులు అన్ని విధాలుగా అలెర్ట్ అయ్యారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇక అనుమానం ఉన్న వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టడం వంటివి పోలీసు బలగాలు చేస్తున్నాయి. ఇక పార్టీలకు ఈ ఎన్నిక కీలకం కావడంతో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక ప్రచారంలో కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నారు. తాజాగా నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ నెల 17 న ఉప ఎన్నికల బందోబస్తుకు పూర్తి ఏర్పాట్లు చేసామని అన్నారు. 2500 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు అని వెల్లడించారు. రూ.37.73 లక్షల రూపాయల డబ్బు పట్టు పడింది అన్నారు. మద్యం రూ.3.5 లక్షల రూపాయల విలువైన మద్యం పట్టుబడింది అని తెలిపారు. రాజకీయ పార్టీలు కళ్యాణ మండపాలను అనుమతి లేకుండా తీసుకోవద్దు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు పెట్టవద్దు అని స్పష్టం చేసారు. నెంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి వాహనాలు రోడ్ల పై తిరగవద్దు,అలా తిరిగితే కేసులు నమోదు చేస్తాం అని ఆయన హెచ్చరించారు.

ఈ ఎన్నికల్లో పోలీస్ అబ్జర్వర్ గా ఉత్తరాఖండ్ కి చెందిన సీనియర్ అధికారి వస్తున్నారు అని, బహిరంగసభలకు వచ్చే ప్రజలు, నాయకులు విధిగా మాస్కులు, కరోనా నియమాలను పాటించాలి అని హెచ్చరించారు. మొత్తం పోలింగ్ రూట్లు....39 అని, మొత్తం పోలింగ్ కేంద్రాలు..346, ప్రశాంతంగా  .238 (69%), సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 108 (31%), అన్ని పార్టీల బైండోవర్..2500 మంది అని ఆయన వివరించారు. 370  మంది  తెరాస నుంచి, 280  మంది కాంగ్రెస్, 40 మంది  బీజేపీ నుంచి చేసామని ఆయన చెప్పుకొచ్చారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజ‌య‌న‌గ‌రంలో ఓట‌ర్ల‌కు షాక్!‌

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>