PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-election1450d23f-28c7-4606-b13e-6634b441657b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-election1450d23f-28c7-4606-b13e-6634b441657b-415x250-IndiaHerald.jpgనాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చే విషయంలో కొంత మంది కేంద్ర మంత్రులు ఇబ్బంది పెడుతున్నారని సమాచారం. నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం చేయడాని కంటే తమిళనాడు ఎన్నికల ప్రచారం చేయడానికి కొంత మంది కీలక నేతలు ఆసక్తి చూపిస్తున్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు కొంత మంది ఇప్పటికే తెలంగాణ వచ్చినా సరే నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో భారతీsagar;bhavana;surya sivakumar;hyderabad;bharatiya janata party;tejasvi surya;karnataka - bengaluru;telangana;g kishan reddy;central government;reddy;party;mantraసాగర్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రావట్లేదు...?సాగర్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రావట్లేదు...?sagar;bhavana;surya sivakumar;hyderabad;bharatiya janata party;tejasvi surya;karnataka - bengaluru;telangana;g kishan reddy;central government;reddy;party;mantraThu, 08 Apr 2021 21:00:00 GMTనాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చే విషయంలో కొంత మంది కేంద్ర మంత్రులు ఇబ్బంది పెడుతున్నారని సమాచారం. నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం చేయడాని కంటే తమిళనాడు ఎన్నికల ప్రచారం చేయడానికి కొంత మంది కీలక నేతలు ఆసక్తి చూపిస్తున్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు కొంత మంది ఇప్పటికే తెలంగాణ వచ్చినా సరే నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కొంత మంది కేంద్ర మంత్రుల నుంచి సహకారం రావడం లేదు అనే భావన ఉంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కొంతమంది కేంద్ర మంత్రులను నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కిషన్ రెడ్డి ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ఇంఛార్జిగా ఉన్నారు. అలాగే కొంతమంది దక్షిణాది మంత్రులు కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీరియస్గా దృష్టి పెట్టారు.

కర్ణాటక నుంచి కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉందని భావించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కు వచ్చిన తేజస్వి సూర్య నాగార్జునసాగర్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. కొంతమంది ఎంపీలు కూడా ప్రచారం చేసేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేసినా సరే ఆ చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. తాజాగా బిజెపి అధిష్టానం వద్ద కూడా బండి సంజయ్ కొన్ని అభిప్రాయాలు చెప్పారని కొంతమందిని ప్రచారానికి పంపించాల్సిందిగా కోరారు అని అంటున్నారు. మరి పార్టీ లో ఏమైనా విభేదాలు ఉన్నాయా లేకపోతే ఎవరి కారణంగా అయినా సరే వాళ్ళు రావడం లేదా అనేది అర్థం కావట్లేదు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూటర్న్ లో బుక్ అయిన బాబు...?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>