PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-20219923b826-b4c5-40f7-b06c-82dd5c156826-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-20219923b826-b4c5-40f7-b06c-82dd5c156826-415x250-IndiaHerald.jpgఅదేంటో ఎన్నికలు లేకుండా ఉంటే అలాగే ఉంటుంది. గత టీడీపీ సర్కార్ అయిదేళ్ళ ఏలుబడిలో ఒకే ఒక ఎన్నిక నంద్యాలలో జరిగింది. ఆ ఎన్నిక కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో వచ్చింది. ఇక చంద్రబాబు జమానాలో లోకల్ బాడీ ఎన్నికల గురించి అసలు తలవలేదు. 2018లో గడువు తీరిపోయిన వాటికి మూడేళ్ళ తరువాత జరుగుతున్నాయి. ap-zptc-mptc-elections-2021;kumaar;naga chaitanya;telugu desam party;telugu;bhuma akhila priya;mla;letter;tdp;local language;ycp;chaitanya 1;party;bhuma nagi reddyచప్పగా పరిషత్ ఎన్నికలు...చప్పగా పరిషత్ ఎన్నికలు...ap-zptc-mptc-elections-2021;kumaar;naga chaitanya;telugu desam party;telugu;bhuma akhila priya;mla;letter;tdp;local language;ycp;chaitanya 1;party;bhuma nagi reddyThu, 08 Apr 2021 16:29:32 GMTఅదేంటో ఎన్నికలు లేకుండా ఉంటే అలాగే ఉంటుంది. గత టీడీపీ సర్కార్ అయిదేళ్ళ ఏలుబడిలో ఒకే ఒక ఎన్నిక నంద్యాలలో జరిగింది. ఆ ఎన్నిక కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో వచ్చింది.

ఇక చంద్రబాబు జమానాలో లోకల్ బాడీ ఎన్నికల గురించి అసలు తలవలేదు. 2018లో గడువు తీరిపోయిన వాటికి మూడేళ్ళ తరువాత జరుగుతున్నాయి. ఇక పంచాయతీలతో మొదలుపెట్టి ఇపుడు పరిషత్ ఎన్నికల దాకా నడచిన కధకు అచ్చంగా పదమూడు నెలల వయసు ఉంది. గత ఏడాది మార్చిలో అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిపించేదామని చూసిన వైసీపీ సర్కార్ కి కరోనా అడ్డుపడింది.

ఆ తరువాత ఎన్నికలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపంలో తోసుకువచ్చాయి. మొత్తానికి ఆయన రెండు ఎన్నికలు పూర్తి చేసి వెళ్ళిపోయారు. అదే సమయంలో కొత్తగా వచ్చిన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలను పూర్తి చేయాలని భావించారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో మొదట ఎన్నికలు లేవన్నారు, అదే సమయంలో డివిజన్ బెంచ్ ఎన్నికలకు ఓకే చెప్పింది. దీంతో ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతునాయి. ఎన్నికలు వాయిదా పడ్డాయన్న విషయం గ్రామాల్లో తెలిసింది. కానీ మళ్ళీ ఎన్నికలు అన్నది కూడా తెలియకపోవడంతో చాలా చోట్ల పోలింగ్ మందకొండిగా జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణ కూడా చాలా వరకూ ప్రభావం చూపించింది. ఎందుకంటే టీడీపీ కూడా పోటీలో ఉంటే వారు కూడా జనాలలో చైతన్యం పెంచి ఓటింగునకు తీసుకువచ్చేవారు. అసలైన ప్రత్యర్ధి టీడీపీ ఎన్నికల రేసులో లేకపోవడంతో వైసీపీ కూడా డీలా పడిపోయింది. మొత్తం మీద చూసుకుంటే చప్ప చప్పగా ప్రచారంతో మొదలి పోలింగ్ కూడా అలాగే సాగింది. ఏది ఏమైనా అటు రాజకీయ పార్టీలకు, ఇటు నాయకులకు, మరో వైపు ప్రజలకు కూడా ఈ ఎన్నికల మీద పెద్దగా ఆసక్తి లేదన్నది పోలింగ్ ద్వారా తెలిసివచ్చిందని చెప్పాలి. ఇక చంద్రబాబు జమానాలో లోకల్ బాడీ ఎన్నికల గురించి అసలు తలవలేదు. 2018లో గడువు తీరిపోయిన వాటికి మూడేళ్ళ తరువాత జరుగుతున్నాయి 



 



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప వేడుకలో ఫోన్ పోగొట్టుకున్న అల్లు అర్జున్..!

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>