PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో కరోనా పరిస్థితి పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి డెప్యూటీ సీఎం ఆళ్ళ నాని మాట్లాడారు. పూర్తి అప్రమత్తత తో ఉండాలని సీఎం ఆదేశించారు అని వెల్లడించారు. గతంలో లాగా కోవిడ్ నివారణ కార్యక్రమాలు చేయాలని సూచించారు అని అన్నారు. హాస్పిటల్స్ సంసిద్దత పై కూడా ఫోకస్ చేశాం అని తెలిపారు. 104 కాల్ సెంటర్ మరింత బలోపేతం చేయాలని సీఎం అన్నారు అని, వ్యాక్సినేషన్ కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు అని వెల్లడించారు. ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నాం అని అన్నారు. అంys jagan;nani;jagan;district;telugu;chief minister;minister;alla ramakrishna reddy;nandyalaజగన్ మార్క్ సడెన్ డెసిషన్... వెంటనే బయల్దేరిన మంత్రిజగన్ మార్క్ సడెన్ డెసిషన్... వెంటనే బయల్దేరిన మంత్రిys jagan;nani;jagan;district;telugu;chief minister;minister;alla ramakrishna reddy;nandyalaThu, 08 Apr 2021 17:17:00 GMTరాష్ట్రంలో కరోనా పరిస్థితి పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి డెప్యూటీ సీఎం ఆళ్ళ నాని మాట్లాడారు. పూర్తి అప్రమత్తత తో ఉండాలని సీఎం ఆదేశించారు అని వెల్లడించారు. గతంలో లాగా కోవిడ్ నివారణ కార్యక్రమాలు చేయాలని సూచించారు అని అన్నారు. హాస్పిటల్స్ సంసిద్దత పై కూడా ఫోకస్ చేశాం అని తెలిపారు. 104 కాల్ సెంటర్ మరింత బలోపేతం చేయాలని సీఎం అన్నారు అని, వ్యాక్సినేషన్ కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు అని వెల్లడించారు. ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నాం అని అన్నారు.

అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది అని సూచించారు. కోవిడ్ కేసులు పెరిగినా ఎదురుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఆయన అన్నారు. ప్రజలు కూడా గతంలో లాగా ప్రభుత్వం కు సహకరించాలి ఆయన కోరారు. కర్నూల్ లో అతిసార వ్యాధిపై సీఎం జగన్ దృష్టి సారించారు. వెంటనే కర్నూల్ కి బయలుదేరాలని మంత్రి ఆళ్ళ నాని కి ఆదేశాలిచ్చారు. హుటాహుటిన కర్నూల్ బయలుదేరి ఆళ్ళ నాని వెళ్ళారు. ఈ సందర్భంగా నానీ మాట్లాడారు. కర్నూల్ జీల్లా లో పరిస్థితి పై సీఎం నివేదిక కోరారు అని అన్నారు.

వెంటనే నన్ను కర్నూల్ వెళ్లాలని ఆదేశించారు అని తెలిపారు. ఆదోని ప్రాంతంలో జరిగిన జాతర, నంద్యాల ప్రాంతంలో మంచినీటి లో ఇబ్బందులు ఉన్నాయి అని ప్రాథమిక సమాచారం అందినట్టు ఆయన వెల్లడించారు. రేపు కర్నూల్ లో పర్యటించి సీఎం కు నివేదిక అందిస్తా అని ఆయన వెల్లడించారు. ఇక  కర్నూలు జిల్లా ఘటన ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ ఘటన విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. ఈ ఘటనపై అటు అధికారులు కూడా అన్ని విధాలుగా అలెర్ట్ అయి చర్యలు చేపడుతున్నారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?

అప్పుడు హీరోయిన్...ఇప్పుడు హై కోర్ట్ లాయర్...ఇంతకీ ఎవరామె...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>