PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై వైద్య ఆరోగ్య శాఖ నివేదిక సమర్పించింది. కరోనా మార్గదర్శకాల అమలుపై డీజీపీ నివేదిక ఇచ్చారు. ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ 70 శాతం పెంచాలి అని హైకోర్ట్ స్పష్టం చేసింది. సీరో సర్వైలెన్స్ 6 వారాల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్ట్ కి వివరించింది. సీరో పరీక్షలు పూర్తయ్యాక నివేదిక సమర్పించాలని హైకోరtelangana;amala akkineni;high court;police;central governmentతెలంగాణా పోలీసులపై హైకోర్ట్ ఫైర్... జరిమానాల సంగతి ఏంటి...?తెలంగాణా పోలీసులపై హైకోర్ట్ ఫైర్... జరిమానాల సంగతి ఏంటి...?telangana;amala akkineni;high court;police;central governmentThu, 08 Apr 2021 18:00:00 GMTరాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై వైద్య ఆరోగ్య శాఖ నివేదిక సమర్పించింది. కరోనా మార్గదర్శకాల అమలుపై డీజీపీ నివేదిక ఇచ్చారు. ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ 70 శాతం పెంచాలి అని హైకోర్ట్ స్పష్టం చేసింది.  సీరో సర్వైలెన్స్ 6 వారాల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్ట్ కి వివరించింది. సీరో పరీక్షలు పూర్తయ్యాక నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది.

లాక్ డౌన్ లేక పోయినా.. కంటైన్ మెంట్ జోన్లు కచ్చితంగా ఉండాలన్న హైకోర్టు... మద్యం దుకాణాలు, పబ్ లు, థియేటర్లలో రద్దీపై హైకోర్టు ఆందోళన ఉందని, మద్యం దుకాణాలు కరోనా వనరులు గా మారాయని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేయాలని హైకోర్ట్ స్పష్టం చేసింది. నిపుణుల తో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘనలపై సుమారు 22వేల కేసులు నమోదు చేసినట్టు డీజీ వెల్లడించారు. సామాజిక దూరం పాటించని వారిపై 2416 కేసులు  నమోదు చేస్తున్నామని చెప్పారు.

రోడ్ల పై ఉమ్మిన వారి పై 6 కేసులు నమోదు చేసామని ఆయన అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంతమాత్రంగా ఉన్నాయని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16 లక్షల మందికే జరిమానా విధించారని హైకోర్ట్ పేర్కొంది. పాతబస్తీ వంటి ప్రాంతాల్లో రెండు రోజులు తనిఖీ చేసిన లక్ష మంది దొరుకుతారని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.  ప్రభుత్వ, ప్రైవేట్, కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు ఏమిటి అని నిలదీసింది. ఈ నెల 14లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం ఇచ్చింది. విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ లో పవన్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత .....

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>