Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/votedc26fc5f-e656-4824-be9b-d8c448282a35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/votedc26fc5f-e656-4824-be9b-d8c448282a35-415x250-IndiaHerald.jpgఇటీవల ఏకంగా ఐదు రాష్ట్రాలలో ఒకే సారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక దేశ రాజకీయాలు మొత్తం ఎంతో హాట్ హాట్ గా మారిపోయాయి. అయితే ప్రస్తుతం ఇక ఆయా రాష్ట్రాలలో అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదిపాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేసాయ్. ఇక ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. అయితే ఒకప్పుడు అయితే ఎంతో మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు కానీ ప్రస్తుతం ఓటు విషయంలో రోజురోజుకి చైతVote;west bengal - kolkata;assembly;tamilnaduయగబడిన ఓటర్లు.. అభ్యర్థుల్లో అయోమయం..?యగబడిన ఓటర్లు.. అభ్యర్థుల్లో అయోమయం..?Vote;west bengal - kolkata;assembly;tamilnaduThu, 08 Apr 2021 23:15:00 GMTఅసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో ఇక దేశ రాజకీయాలు మొత్తం ఎంతో హాట్ హాట్ గా మారి పోయాయి. అయితే ప్రస్తుతం ఇక ఆయా రాష్ట్రాలలో అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదిపాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేసాయ్. ఇక ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది.  అయితే ఒకప్పుడు అయితే ఎంతో మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు కానీ ప్రస్తుతం ఓటు విషయంలో రోజురోజుకి చైతన్యవంతులుగా మారుతున్న జనాలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదుకావడం ఆసక్తి కరం గా మారిపోయింది. పశ్చిమ బెంగాల్ లో మొదటి విడతలో భాగంగా 31 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగగా ఏకంగా 77.67 శాతం పోలింగ్  నమోదయింది.  అస్సాం లో 40 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగగా..  82 శాతం ఓటింగ్ నమోదయింది .



తమిళనాడులో 71. 9 శాతం కేరళలో 72 శాతం పుదుచ్చేరిలో 801.64 శాతం... ఇలా అన్ని రాష్ట్రాలలో కూడా దాదాపుగా 70 శాతానికిపైగా ఓటింగ్ నమోదు అయింది. అయితే ఒకప్పుడు ఎక్కువ శాతం ఓటు నమోదు అయితే ప్రతిపక్షాలకు కలిసి వస్తుంది అని అనుకునే వారు కానీ ప్రస్తుతం ఓటర్ ఫాల్స్ పట్టుకోవడం మాత్రం ఎవరి వల్ల కావడం లేదు. దీంతో ఇక ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడంతో అందరిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఇలా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం ప్రజాస్వామ్య పాలన లో ఎంతో మంచి సంకేతం అని అంటున్నారు విశ్లేషకులు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అయ్యబాబోయ్.. పురుషుడికి వితంతు పింఛన్.. ఎక్కడో తెలుసా..?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>