PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-landsb1c684e6-7977-4215-b1d0-179afd4ad6bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-landsb1c684e6-7977-4215-b1d0-179afd4ad6bb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భూముల విక్రయానికి సంబంధించి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ధిక పరిస్థితి నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్ గా చర్యలు చేపడుతుంది.అందుకే ప్రభుత్వ భూములను విక్రయించాలి అని నిర్ణయం తీసుకుంది. దీనిపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈరోజు వైసీపీ ప్రభుత్వం విశాఖలోని విలువైన భూములను అమ్మకానికి పెట్టి ఖజానా నింపుకుని పనిలో పడింది అని మండిపడ్డారు. విశాఖ నగరంలో 18 స్థలాలను సుమారు 1500 కోట్vizag;prema;vijay;vijay sai;andhra pradesh;vishakapatnam;chief minister;love;minister;tdp;joseph vijay;ycp;ayyannapatrudu;reddyవిశాఖలో ఈ భూములు కూడా అమ్మేస్తున్నారు... బయటపెట్టిన టీడీపీ నేతవిశాఖలో ఈ భూములు కూడా అమ్మేస్తున్నారు... బయటపెట్టిన టీడీపీ నేతvizag;prema;vijay;vijay sai;andhra pradesh;vishakapatnam;chief minister;love;minister;tdp;joseph vijay;ycp;ayyannapatrudu;reddyThu, 08 Apr 2021 18:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో భూముల విక్రయానికి సంబంధించి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ధిక పరిస్థితి నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్ గా చర్యలు చేపడుతుంది.అందుకే ప్రభుత్వ భూములను విక్రయించాలి అని నిర్ణయం తీసుకుంది. దీనిపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి చింతకాయల  అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈరోజు వైసీపీ ప్రభుత్వం విశాఖలోని విలువైన భూములను అమ్మకానికి పెట్టి ఖజానా నింపుకుని పనిలో పడింది అని మండిపడ్డారు.

 విశాఖ నగరంలో 18 స్థలాలను సుమారు 1500 కోట్ల రూపాయలకు అమ్మడానికి సిద్ధమైంది అని ఆయన ఆరోపించారు.  విశాఖ నగరంలోని విలువైన భూములను అమ్మేస్తున్న సరే  రాజకీయ నాయకులు గానీ మేధావులు కానీ అధికారులుగానీ మాట్లాడకపోవడం  దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతకాని పరిపాలన వలన రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అని మండిపడ్డారు.  ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.. సంక్షేమ పథకాలకు డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది అంటూ ఆరోపణలు చేసారు.

ప్రభుత్వ భూములను అమ్మి పాలన సాగించాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.  దీన్ని మేధావులైన వారంతా కూడా తీవ్రంగా ఖండించాలి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. వైసీపీ ప్రభుత్వం  రెండేళ్ల కాలంలో  విశాఖలో ఏ 2 విజయ్ సాయి రెడ్డి ఆధ్వర్యంలో విలువైన భూములను, ప్రైవేటు ఆస్తులను అమ్మకానికి పెట్టారు అని విమర్శలు చేసారు. సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ భూములు ,  ప్రేమ సమాజం భూములను సైతం అమ్మకానికి పెట్టి విశాఖ ప్రజలకు తీరని అన్యాయం చేయడానికి సిద్ధమవుతున్నారు అని అన్నారు. ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అమ్మేస్తు ఉన్నా చూస్తూ ఉన్నాము తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేసారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ విడుదల తేది పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>