PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-breaking-corona-guntur9a8887dd-228b-4e15-a7d3-a57dc165fa22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-breaking-corona-guntur9a8887dd-228b-4e15-a7d3-a57dc165fa22-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజు కేసులు వందల్లో నమోదు కావడం మరణాలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సర్కార్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇక కేసులను కట్టడి చేసే విషయంలో అధికారులు కూడా కాస్త కఠినంగానే ముందుకు వెళ్ళడం మనం చోస్తున్నాం. ఇక ఇప్పుడు కేసులకు సంబంధించి కేంద్ర సర్కార్ కూడా ఆరా తీస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. సిఎం కేసీఆర్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అcorona,ts;kcr;srinivas;central governmentతెలంగాణా ముందు పెను సవాల్...!తెలంగాణా ముందు పెను సవాల్...!corona,ts;kcr;srinivas;central governmentThu, 08 Apr 2021 07:28:23 GMTతెలంగాణాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజు కేసులు వందల్లో నమోదు కావడం మరణాలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సర్కార్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇక కేసులను కట్టడి చేసే విషయంలో అధికారులు కూడా కాస్త కఠినంగానే ముందుకు వెళ్ళడం మనం చోస్తున్నాం. ఇక ఇప్పుడు కేసులకు సంబంధించి కేంద్ర సర్కార్ కూడా ఆరా తీస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. సిఎం కేసీఆర్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు.

అయితే లాక్ డౌన్ ఆలోచన ఉందా లేదా అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. లాక్ డౌన్ కి సంబంధించి కొన్ని  రాష్ట్రాలు సీరియస్ గానే ఉన్నాయి అని చెప్పాలి. తాజాగా డి.హెచ్ శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. కరొనా విషయంలో 3వ ప్రమాద హెచ్చరికను వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసింది. రాబోయే నాలుగు వారాలు కీలకం కానున్నాయి అని ఆయన స్పష్టం చేసారు. అవసరం ఉంటేనే ఇంట్లో నుండి బయటకు రావాలి అని స్పష్టం చేసారు. చాల ఫాస్ట్ గా కేసులు నమోదు అవుతున్నాయి అని తెలిపారు.

గత 20 రోజుల్లోనే ఎక్కువగా కరొనా కేసులు నమోదు అయ్యాయి అని వెల్లడించారు. కేసులు తీవ్రత ఉన్న ప్రాంతంలో మైక్రో కంటైన్ మెంట్ జోన్ లు ఏర్పాటు చెసాము అని, ఇప్పటికే కెంద్రం కూడ పలు రాష్ట్రాలను అలర్ట్ చేసింది అన్నారు. 50 శాతం కేసులు మహరాష్ట్ర నుండి నమోదు అవుతున్నాయి అని వివరించారు. కరొనా జాగ్రత్తలు పాటించకపొతే హాస్పిటల్ లో బెడ్స్ కూడ దొరకవు అని అన్నారు. అవకాశం ఉన్న వారు అందరు వ్యాక్సిన్ తీసుకొవాలని సూచనలు చేసారు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్లకు 50 శాతం బెడ్స్ అందుబాటులో ఉంచుకొవాలని  చెప్పామని అన్నారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాస్కు ధ‌రించ‌కుంటే జైలే....258 మంది అరెస్టు...

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>