PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi-govt-says-good-news-to-farmers919ec839-d721-4e3a-a08c-f49bae1b0e1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi-govt-says-good-news-to-farmers919ec839-d721-4e3a-a08c-f49bae1b0e1d-415x250-IndiaHerald.jpgరెండు రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణా సర్కార్ మాత్రం సాగునీరు త్రాగు నీరు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్ కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. కేంద్రం నుంచి సహకారం రాకపోయినా సరే ఆయన మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదనే చెప్పాలి. తెలంగాణాలో నీటి కొరత అనేది లేకుండా అడుగులు వేస్తున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 లో 24 లక్షల ఆయకట్టు ఉంfarmer,ts;kcr;kumaar;rajath;telangana;media;pond;aqua;central government;dookuduతెలంగాణాలో ఎన్ని కోట్ల ఎకరాల్లో వ్యవసాయం...?తెలంగాణాలో ఎన్ని కోట్ల ఎకరాల్లో వ్యవసాయం...?farmer,ts;kcr;kumaar;rajath;telangana;media;pond;aqua;central government;dookuduThu, 08 Apr 2021 08:10:00 GMTరెండు రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణా సర్కార్ మాత్రం సాగునీరు త్రాగు నీరు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్ కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. కేంద్రం నుంచి సహకారం రాకపోయినా సరే ఆయన మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదనే చెప్పాలి. తెలంగాణాలో నీటి కొరత అనేది లేకుండా అడుగులు వేస్తున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2014 లో 24 లక్షల ఆయకట్టు ఉండేది కానీ ఇప్పుడు 90 లక్షల ఆయకట్టు వచ్చింది అని ఆయన అన్నారు. ఇప్పుడు సంవత్సరం లో 2 కోట్ల ఆయకట్టు సాగు అవుతుంది అని తెలిపారు. వాన కాలం ముందు మల్లన్న సాగర్ లో నీళ్లు నింపుతాం అని అన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులను నీటితో నింపుతున్నాము అని వెల్లడించారు. ప్రాజెక్టు ల పర్యవేక్షణ కూడా ఛాలెంజ్ గా మారింది అన్నారు. ప్రాజెక్టు ల నీరు గతంలో చెరువులకు ఇచ్చే వారు కాదు.. కానీ తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం చెరువుల కు ఇస్తోంది అని అన్నారు.

ఉపాధి హామీ పథకం కింద రూ.400 కోట్లు పనులు ఇరిగేషన్ మెయింటైన్ పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, శ్రీశైలం కెపాసిటీ తగ్గింది. శ్రీశైలం అనేది ఇరిగేషన్ సోర్స్ కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాడుతున్నాం అని అన్నారు. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కు పోయిన ఇరిగేషన్ పై ఎఫెక్ట్ పడదు అని స్పష్టం చేసారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తుతం ఒక టీఎంసీ కెపాసిటీ తో పనులు పూర్తి అవుతున్నాయి అని వివరించారు. రెండో టీఎంసీ పనులు కూడా జరుగుతాయి అని స్పష్టం చేసారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాస్కు ధ‌రించ‌కుంటే జైలే....258 మంది అరెస్టు...

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>