PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/prashanth-kishorebda63e67-6c11-437c-84f5-8755834d6348-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/prashanth-kishorebda63e67-6c11-437c-84f5-8755834d6348-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి వైయస్ జగన్ సోషల్ మీడియా విషయంలో దృష్టి పెట్టడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని అంశాలను కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడే క్రమంలో సోషల్ మీడియాను ఎక్కువగా టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ కూడా సోషల్ మీడియా విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో prasanth kishore,ap;bhavana;prasanth;telugu desam party;jagan;telugu;media;chief minister;letter;ycp;prashant kishor;party;mantraఏపీలో అడుగు పెడుతున్న ప్రశాంత్ కిషోర్...?ఏపీలో అడుగు పెడుతున్న ప్రశాంత్ కిషోర్...?prasanth kishore,ap;bhavana;prasanth;telugu desam party;jagan;telugu;media;chief minister;letter;ycp;prashant kishor;party;mantraWed, 07 Apr 2021 08:00:00 GMTముఖ్యమంత్రి వైయస్ జగన్ సోషల్ మీడియా విషయంలో దృష్టి పెట్టడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని అంశాలను కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడే క్రమంలో సోషల్ మీడియాను ఎక్కువగా టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ కూడా సోషల్ మీడియా విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది ఈ మధ్యకాలంలో అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారు అనే  అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తీసుకునే నిర్ణయంపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే సోషల్ మీడియా విషయంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బృందం రాష్ట్రంలో ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి సోషల్ మీడియాలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా విషయంలో చాలా వరకు కూడా సీరియస్ గా  ఉంటారు. 2017 లో ఆయన ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరిన సమయంలో సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేయడమే కాకుండా సోషల్ మీడియా విషయంలో ఎక్కువగా వైసిపి పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు సోషల్ మీడియా విషయంలో దృష్టి పెట్టడంలేదు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా సోషల్ మీడియాలో కాస్త ఉత్సాహంగా కనబడితే పార్టీకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అయినా సరే వాళ్ళు పెద్దగా ప్రయత్నం చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అందుకే ప్రశాంత్ కిషోర్ బృందం ఇప్పుడు ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వంటలక్కకు వ్యాపారం పెట్టిస్తా అంటున్న ఆనంద్ రావు.. డాక్టర్ బాబు ఏం అంటాడో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>