PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-jagane2eb3c7f-bd66-4f82-b284-e8f35378aa56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-jagane2eb3c7f-bd66-4f82-b284-e8f35378aa56-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఇటీవలే ఏపీ ఎస్‌ఈసీగా రిటైర్ అయ్యారు. ఆయన పదవి ఉన్న చివరి రెండేళ్లు సంచలనాలకు కారణమయ్యారు. జగన్ సర్కారుతో కయ్యాలతోనే కాలం గడిచిపోయింది. అయితే ఆయన రిటైర్ అయ్యే ముందు తీసుకున్న ఓ నిర్ణయం.. ఆ తర్వాత ఎస్‌ఈసీగా వచ్చిన నీలం సాహ్నీని ఇరుకున పెట్టేసింది. నీలం సాహ్నీ ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేశారు. లెక్క ప్రకారం రేపు ఏపీలో పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నిన్న ఈ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చేందుకు ప్రధాన కారణం.. నోnimmagadda-jagan;view;amala akkineni;kumaar;hari;hari music;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;high court;telugu;panchayati;janasena party;nilam sawhney;partyపోతూ పోతూ ఫిట్టింగ్‌ పెట్టేసి వెళ్లిన నిమ్మగడ్డ.. చిక్కుల్లో నీలం సాహ్నీ?పోతూ పోతూ ఫిట్టింగ్‌ పెట్టేసి వెళ్లిన నిమ్మగడ్డ.. చిక్కుల్లో నీలం సాహ్నీ?nimmagadda-jagan;view;amala akkineni;kumaar;hari;hari music;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;high court;telugu;panchayati;janasena party;nilam sawhney;partyWed, 07 Apr 2021 11:02:00 GMTనిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఇటీవలే ఏపీ ఎస్‌ఈసీగా రిటైర్ అయ్యారు. ఆయన పదవి ఉన్న చివరి రెండేళ్లు సంచలనాలకు కారణమయ్యారు. జగన్ సర్కారుతో కయ్యాలతోనే కాలం గడిచిపోయింది. అయితే ఆయన రిటైర్ అయ్యే ముందు తీసుకున్న ఓ నిర్ణయం.. ఆ తర్వాత ఎస్‌ఈసీగా వచ్చిన నీలం సాహ్నీని ఇరుకున పెట్టేసింది. నీలం సాహ్నీ ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేశారు. లెక్క ప్రకారం రేపు ఏపీలో పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నిన్న ఈ ఎన్నికలపై హైకోర్టు స్టే  ఇచ్చింది.

స్టే ఇచ్చేందుకు ప్రధాన కారణం.. నోటిఫికేషన్ ప్రారంభించడానికి.. ఎన్నికల రోజుకు మధ్య 4 వారాల గడువు ఇవ్వలేదనేది. అయితే మొన్నటి వరకూ ఏపీలో ఎన్నికల కోడ్ ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉంది. అయితే నిమ్మగడ్డ పోతూ పోతూ కోడ్ ఉపసంహరించేసి వెళ్లారు. గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యూహాత్మకంగానే తీసుకున్న ఈ ఎన్నికల కోడ్ నిర్ణయంతో ఇప్పుడు నీలం సాహ్నీ చిక్కుల్లో పడ్డారు. నిమ్మగడ్డ కోడ్ ఉపసంహరణ ద్వారా కొత్త ఎస్ఈసి పరిషత్ ఎన్నికలు వెంటనే జరగకుండా చేయడంలో సఫలం అయ్యారు.

వాస్తవానికి గత నెలలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన వెంటనే జడ్పిటిసి, మండల పరిషత్ ఎన్నికలు జరపాల్సి ఉంది. నిమ్మగడ్డ మాత్రం మండల, జడ్పి ఎన్నికలను పెట్టకపోవడమే కాకుండా ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ ప్రకటన చేశారు. ఈ నెల ఒకటిన బాధ్యతలు తీసుకున్న కొత్త కమిషనర్ నీలం సాహ్నీ వెంటనే కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించి ఎన్నికల ప్రక్రియ చేపట్టారు.

కానీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని వాదించిన తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ హైకోర్టుకు వెళ్లాయి.  ఎన్నికల కోడ్ కు నాలుగువారాల గడువు ఉండాలని సుప్రింకోర్టు చెప్పిందని.. అందువల్ల ఎన్నికలు నిలుపుదల చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశాయి. హైకోర్టు స్టే ఇచ్చింది. ఈనెల 15వ తేదీలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సో.. మొత్తానికి నిమ్మగడ్డ పోతూ పోతూ కూడా ఫిట్టింగ్ పెట్టి వెళ్లారన్న వాదన వినిపిస్తోంది.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మూడు కాళ్లతో వింత శిశువు జననం ఎక్కడంటే.. !!

తిరుపతిలో బాబు షెడ్యూల్ చెప్పిన అచ్చెన్న...!

వకీల్ సాబ్ టేకింగ్ తో ఫిదా అయిన దిల్ రాజు.. దర్శకుడికి మరో ఆఫర్..?

మళ్లీ సీన్‌లోకి జగన్ బెయిల్ కేసు.. అసలేం జరుగుతోంది..?

తిరుపతిలో అదే జరిగితే జగనే బాధ్యుడు...?

నేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>