CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/killed-414e0701-de91-494d-9a8c-00e9af1116c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/killed-414e0701-de91-494d-9a8c-00e9af1116c3-415x250-IndiaHerald.jpgపెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సింది పోయి వివాహేతర సంబంధాలతో వాళ్ళ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త పక్క చూపులు చూస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.killed, crime;karnataka - bengaluru;police;jaan;marriage;murder;husband;wife;local language;tuberculosis;john;v;santoshamప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చిన భార్య..!ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చిన భార్య..!killed, crime;karnataka - bengaluru;police;jaan;marriage;murder;husband;wife;local language;tuberculosis;john;v;santoshamWed, 07 Apr 2021 10:30:00 GMTపెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సింది పోయి వివాహేతర సంబంధాలతో వాళ్ళ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త పక్క చూపులు చూస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీరా ఏదో ఒక రోజు అవి భయటపడటంతో దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరైతే భరితెగించి అడ్డుగా ఉన్నారంటూ భర్తలను కూడా చంపేస్తున్నారు. వీరి అక్రమ సంబంధాల కారణంగా చాలా చోట్ల పిల్లలు అనాథలు మారుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని టీబీ డ్యాం పీఎల్‌సీ కాలనీలో మైకేల్‌ జాన్, అతని భార్య సుర్గుణం జీవనం సాగిస్తున్నారు. మైకేల్‌ జాన్‌ కేబుల్‌ ఆపరేటర్‌గా పని చేస్తూన్నాడు. అయితే గత నెల 20న రాత్రి టీబీ డ్యాం పీఎల్‌సీ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద మైకేల్‌ జాన్ దారుణ హత్యకు గురైయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  ఇక రైల్వే ట్రాక్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బండరాయిని తలపై వేశి మైకేల్‌ జాన్ హత్యా చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తడంతో పోలీసు బృందం ముమ్మరంగా దర్యాప్తు  చేపట్టింది.

ఈ కేసును సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.నారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మైకేల్‌జాన్‌ భార్య సుర్గుణంను విచారించారు. ఈ విచారణలో ఆమె నుండి సంచలన విషయాలు రాబట్టారు. మైకేల్‌జాన్‌ భార్య సుర్గుణంకు ఆమెకు తన బంధువు, వరుసకు మామ అయ్యే వినోద్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని పేర్కొన్నారు. మైకేల్‌జాన్ మద్యానికి బానిసగా మారి తరచు తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని వెల్లడించింది. దీంతో భర్తను ఎలాగైనా హతమార్చాలని అనుకుంది. అందుకు  ప్రియుడు వినోద్‌తో కలిసి ఈ ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినోద్, అశోక్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మూడు కాళ్లతో వింత శిశువు జననం ఎక్కడంటే.. !!

తిరుపతిలో బాబు షెడ్యూల్ చెప్పిన అచ్చెన్న...!

వకీల్ సాబ్ టేకింగ్ తో ఫిదా అయిన దిల్ రాజు.. దర్శకుడికి మరో ఆఫర్..?

మళ్లీ సీన్‌లోకి జగన్ బెయిల్ కేసు.. అసలేం జరుగుతోంది..?

తిరుపతిలో అదే జరిగితే జగనే బాధ్యుడు...?

నేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>