PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఇప్పుడు కొన్ని సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా జల వనరుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి జల వనరుల విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోకపోతే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సమస్యల తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని విషయాలు తెలిసినా సరే పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇతర పెద్దలు కూడా పెmodi;modi;bhavana;andhra pradesh;telangana;narendra modi;government;media;prime minister;parliment;minister;aqua;central government;mantra;narendraతెలుగు రాష్ట్రాల్లో మోడీ జోక్యం ఉండదా...?తెలుగు రాష్ట్రాల్లో మోడీ జోక్యం ఉండదా...?modi;modi;bhavana;andhra pradesh;telangana;narendra modi;government;media;prime minister;parliment;minister;aqua;central government;mantra;narendraWed, 07 Apr 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఇప్పుడు కొన్ని సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా జల వనరుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి జల వనరుల విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోకపోతే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సమస్యల తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని విషయాలు తెలిసినా సరే పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు.

అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇతర పెద్దలు కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని సమస్యలు పెరిగిపోతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. అయినా సరే వాటిని పరిష్కరించే విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ముందుకు రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విధానాలపై ఇప్పుడు కొంతమంది బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. జల వనరుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యల తీవ్రత పెరుగుతుంది.

అయినా సరే దీనికి సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో ఆయన అధికారులకు కూడా ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావటం లేదు. ఇక మీడియా సమావేశంలో కూడా ప్రధాన మంత్రి మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ ముఖ్య మంత్రులతో సమావేశం అయ్యే ప్రయత్నం చేయడం గాని చేయడంలేదు. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇప్పుడు జల వనరుల విషయంలో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు సమస్య తక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నీటి కొరత ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటే మంచిది అనే భావన వ్యక్తమవుతోంది.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘు సంబంధం లేని మేటర్ లో జోక్యం చేసుకున్నారా...?

సైలెంటుగా సడన్ షాక్ ఇచ్చిన దేత్తడి హారిక...?

పోతూ పోతూ ఫిట్టింగ్‌ పెట్టేసి వెళ్లిన నిమ్మగడ్డ.. చిక్కుల్లో నీలం సాహ్నీ?

పుష్పను స్పీడ్ గా ముగించేసింది అందుకేనా..?

ఫ్యామిలీ ఎదురు చూపులలో వకీల్ సాబ్ !

తెరాస జాగ్రత్తగా లేకపోతే సమస్యలే...?

తమిళనాట ఒక పార్టీ అదృశ్యం...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>