PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maoist-leeter-c84176bf-2df0-4d1f-921f-22d03ee50470-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maoist-leeter-c84176bf-2df0-4d1f-921f-22d03ee50470-415x250-IndiaHerald.jpgపౌర సంఘం నేత , ప్రొఫెసర్ హర గోపాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మావోయిస్టులు శాంతి చర్చలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది అని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం, మావోల మధ్య మధ్య వర్తిత్వం వ్యవహరించే వ్యక్తులు ఎవరు అనేది తేల్చుకోవాలి అని సూచించారు. మావోలు , ప్రభుత్వం అనుకుంటే శాంతి చర్చలు జరగవు, పౌర సమాజం కోరుకోవాలి అని అన్నారు. పౌర సమాజం, మేధావులు కలిసి మావోలు పైన ప్రభుత్వాలు పై ఒత్తిడి తీసుకొస్తేనే సాధ్యం అవుతుంది అని అన్నారు ఆయన. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో శాంతి చర్చలు పేరుతో maoist,ap;chhattisgarh;y. s. rajasekhara reddy;police;media;chief minister;professorమావోయిస్ట్ లు చనిపోతే ఎందుకు మాట్లాడట్లేదు...?మావోయిస్ట్ లు చనిపోతే ఎందుకు మాట్లాడట్లేదు...?maoist,ap;chhattisgarh;y. s. rajasekhara reddy;police;media;chief minister;professorWed, 07 Apr 2021 15:10:00 GMTపౌర సంఘం నేత , ప్రొఫెసర్ హర గోపాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మావోయిస్టులు శాంతి చర్చలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది అని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం, మావోల మధ్య మధ్య వర్తిత్వం వ్యవహరించే వ్యక్తులు ఎవరు అనేది తేల్చుకోవాలి అని సూచించారు. మావోలు , ప్రభుత్వం అనుకుంటే శాంతి చర్చలు జరగవు, పౌర సమాజం కోరుకోవాలి అని అన్నారు. పౌర సమాజం, మేధావులు కలిసి మావోలు పైన ప్రభుత్వాలు పై ఒత్తిడి తీసుకొస్తేనే సాధ్యం అవుతుంది అని అన్నారు ఆయన.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో శాంతి చర్చలు పేరుతో మావోల ఉనికిని పసి గట్టి , అంతం చేయాలని చూశారు అని ఆరోపించారు. గత 50 ఏళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని వెల్లడించారు. శాంతి మార్గం కోసమే పౌర సంఘo ఏర్పడింది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చర్చలు విఫలం అయ్యాయి అని పేర్కొన్నారు. చర్చల ప్రస్తావన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఛత్తీస్గఢ్ లో ప్రజా గొంతుకలు లేవు, న్యాయ నిపుణులు లేరు అని అన్నారు.

ఛత్తీస్గఢ్ లో పరిస్థితి మారాలంటే అక్కడి ప్రభుత్వ విధానము మారాలి అని, మావోయిస్ట్ లు సాయుధ పోరాటాల ద్వారానే మేలు జరుగుతుంది అనే ధోరణి పై పునరాలోచించాలి అని కోరారు. రాజ్య హింస పెరిగినప్పుడు పౌర సంఘాలు ఏర్పడుతాయని అన్నారు. మావోయిస్ట్ సమస్య పరిష్కారం కోసం పౌర సంఘo కూడా ప్రయత్నం చేస్తుంది అని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నిస్తున్న గొంతుకల పై ప్రభుత్వాలు అణిచివేత ధోరణి మానుకోవాలి అని సూచించారు. కూంబింగ్ లో పోలీసులు ప్రాణాలు కోల్పోతే మావోలను ప్రశ్నించడానికి మీడియా , ప్రజలు, మేధావులు ఉన్నారు అని, కానీ అదే పోలీసుల చేతిలో నక్షలైట్లు చనిపోతే ప్రశ్నించడానికి ఎవరు ఉన్నారు అని నిలదీశారు. పౌర హక్కుల సంఘం  రెండు వైపులా జరిగే నష్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఎవరివైన ప్రాణాలే అని ఆయన స్పష్టం చేసారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆశ్రమంలో మొదలు కాబోతున్న సమంత శాకుంతలం

మరో సుకుమార్ శిష్యుడితో సాయి ధరమ్ తేజ్ ?

అసలు వర్మ డైరెక్టర్ ఎలా అయ్యాడు అనిపించే సినిమాలు.!!

పుష్ప ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది ??

ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌లో ఏముందంటే...

చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??

ఫ్లాపులను లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>