Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd5678d935-4e8e-4b5e-9535-2ad05fe4cc00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd5678d935-4e8e-4b5e-9535-2ad05fe4cc00-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ భారత్లో ఎంతలా ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైరస్ గురించి ఎలాంటి అవగాహన లేకపోవడం తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వైరస్ ను కంట్రోల్ చేయడంలో తీవ్రంగా శ్రమించాయి అని చెప్పాలి అయితే ఎట్టకేలకు వైరస్ ను కంట్రోల్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయం సాధించాయి అని అందరూ సంతోష పడుతున్న తరుణంలో మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం మరింత ఆందోళనకరంగా మారిపోTtd;darshana;deva;tiru;andhra pradesh;tirupati;husband;central government;tirumala tirupathi devasthanam;coronavirus;panjaaశ్రీవారి భక్తులకు భారీ షాక్.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం..?శ్రీవారి భక్తులకు భారీ షాక్.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం..?Ttd;darshana;deva;tiru;andhra pradesh;tirupati;husband;central government;tirumala tirupathi devasthanam;coronavirus;panjaaWed, 07 Apr 2021 23:08:03 GMTకరోనా వైరస్ భారత్లో ఎంతలా ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైరస్ గురించి ఎలాంటి అవగాహన లేకపోవడం తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వైరస్ ను  కంట్రోల్ చేయడంలో తీవ్రంగా శ్రమించాయి అని చెప్పాలి అయితే ఎట్టకేలకు  వైరస్ ను కంట్రోల్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయం సాధించాయి అని అందరూ సంతోష పడుతున్న తరుణంలో మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం మరింత ఆందోళనకరంగా మారిపోయింది.  ఈ క్రమంలోనే ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం ప్రజలు ఇక ఎవ్వరూ చెప్పక పోయినప్పటికీ స్వయంగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ  వ్యాధి బారిన పడకుండా ఉంటున్నారు.


 అయినప్పటికీ ఏదో విధంగా శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ అందరిపై పంజా విసురుతుంది. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు మూతపడ్డాయి. దీంతో దేవుడికి భక్తులకు మధ్య ఎంతో దూరం పెరిగిపోయింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మూతపడింది అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలు జారీ కావడంతో భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తూ టిటిడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. క్రమక్రమంగా దర్శనాల సంఖ్యను పెంచుకుంటూ టీటీడీ బోర్డు ముందుకు సాగింది.



 కానీ గత కొన్ని రోజుల నుంచి టిటిడి బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం అటు  భక్తులందరికీ భారీ షాక్ ఇస్తున్నాయి అనే చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక భక్తులు దర్శనం పై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.  వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలు పై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ బోర్డు శ్రీవారి  సర్వదర్శనం టోకెన్లను  నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సాయంత్రం వరకు టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుంది అంటూ అటు టిటిడి బోర్డు స్పష్టం చేసింది దీంతో భక్తులకు ఊహించని షాక్ తగిలింది.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీ శ్రేణులు రాత్రంతా మేలుకోండి.. పార్టీ నుంచి కీలక ఆదేశాలు..?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>