PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-modi-ap172f1831-f25b-465b-9205-129e8f33ad61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-modi-ap172f1831-f25b-465b-9205-129e8f33ad61-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ఢిల్లీ పర్యటనకు సంబంధించి చంద్రబాబునాయుడు త్వరలోనే కీలక నేతలతో సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీలో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై చంద్రబాబు నాయుడు పోరాటం చేసే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే భావcbn;cbn;bhavana;tiru;delhi;telugu desam party;jagan;telugu;tirupati;panchayati;prime minister;chief minister;husband;tdp;central government;party;narendraమోడీతో బాబు అందుకే మాట్లాడారా...?మోడీతో బాబు అందుకే మాట్లాడారా...?cbn;cbn;bhavana;tiru;delhi;telugu desam party;jagan;telugu;tirupati;panchayati;prime minister;chief minister;husband;tdp;central government;party;narendraWed, 07 Apr 2021 21:00:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ఢిల్లీ పర్యటనకు సంబంధించి చంద్రబాబునాయుడు త్వరలోనే కీలక నేతలతో సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీలో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై చంద్రబాబు నాయుడు పోరాటం చేసే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే భావన కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వ పెద్దలను దగ్గర చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొన్ని కొన్ని కీలక విషయాల్లో చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారం లేకపోతే రాష్ట్రంలో పార్టీ నేతలు కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పడవచ్చు. రాజకీయంగా కూడా ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉన్నాయి. కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన నెలకొంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మాత్రం చాలా మంది నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అనే భావన ఉంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మంచి ప్రభావం చూపించింది. అయినా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలను దగ్గర చేసుకునేందుకు చంద్రబాబునాయుడు ఈ మధ్యకాలంలో ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు ఫోన్లో కూడా మాట్లాడారు అని కొంతమంది అంటున్నారు. మరి ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఎప్పుడు వెళ్తారు అనేది చూడాలి..


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?

బాబు ఏది ఏమైనా వెనక్కు తగ్గలేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>