PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpf2e66e52-f637-4855-a9a4-51b8b089f6f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpf2e66e52-f637-4855-a9a4-51b8b089f6f2-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడలేక కదా ఇబ్బంది పడుతున్నారు అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రాకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. చాలా మంది ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కూడా ఇప్పుడు సమస్యలకు దారితీస్తుందని చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నికలు సీరియస్ గా మారుతున్న సరే ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం పట్ల కొంత మందిలో భిన్నాభిప్రాtdp;bhavana;tiru;telugu desam party;2019;telugu;tirupati;media;k s ravikumar;husband;tdp;gottipati ravi kumar;varla ramaiah;partyటీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు మాట్లాడతారో...?టీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు మాట్లాడతారో...?tdp;bhavana;tiru;telugu desam party;2019;telugu;tirupati;media;k s ravikumar;husband;tdp;gottipati ravi kumar;varla ramaiah;partyWed, 07 Apr 2021 07:00:00 GMTభావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రాకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. చాలా మంది ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కూడా ఇప్పుడు సమస్యలకు దారితీస్తుందని చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నికలు సీరియస్ గా మారుతున్న సరే ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం పట్ల కొంత మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నిలబడాలి అంటే మీడియా ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంటుందనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు లేకపోతే వర్ల రామయ్య ఇలా కొంతమంది మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని కీలక నేతలు ఎవరూ కూడా మాట్లాడకపోవటంతో సమస్యల తీవ్రత పెరుగుతుంది అని చెప్పాలి. పార్టీలో ఉన్న వర్గ విభేదాలను పరిష్కరించుకునే విషయంలో ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లలేకపోతున్నారు.

దీంతో సమస్యల తీవ్రత పెరుగుతుంది అనే భావన కూడా రాజకీయంగా వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కొంతమంది అభిప్రాయాలను తీసుకోకపోవడం కూడా సమస్యలకు దారితీస్తుంది. అందుకే గంటా శ్రీనివాసరావు గొట్టిపాటి రవికుమార్ లాంటి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న సరే వాళ్ల సహకారం చంద్రబాబు నాయుడు తీసుకోవడం లేదని అంటున్నారు. దీని కారణంగా ఎంపీలలో కూడా ఇప్పుడు అసహనం వ్యక్తం అవుతుందని సమాచారం. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొంతమంది ఎంపీలు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినా సరే చంద్రబాబు నాయుడు తీసుకోలేదు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వంటలక్కకు వ్యాపారం పెట్టిస్తా అంటున్న ఆనంద్ రావు.. డాక్టర్ బాబు ఏం అంటాడో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>