Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan7bccab80-082f-46bc-b696-6d57f42609db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan7bccab80-082f-46bc-b696-6d57f42609db-415x250-IndiaHerald.jpgవైఎస్సార్ కంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ నిర్దోషిగా బయటపడాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టు ఎక్కారు. ys jagan;raghu;ramakrishna;tiru;jagan;y. s. rajasekhara reddy;congress;mp;tirupati;panchayati;court;chief minister;cbi;husband;reddy;partyవైయస్ జగన్ పై పగబట్టిన ఎంపీ రఘురామకృష్ణం...?వైయస్ జగన్ పై పగబట్టిన ఎంపీ రఘురామకృష్ణం...?ys jagan;raghu;ramakrishna;tiru;jagan;y. s. rajasekhara reddy;congress;mp;tirupati;panchayati;court;chief minister;cbi;husband;reddy;partyWed, 07 Apr 2021 01:00:00 GMT
వైఎస్సార్ కంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ నిర్దోషిగా బయటపడాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టు ఎక్కారు.


ఈ మేరకు మంగళవారం సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని రఘురామ పేర్కొన్నారు. కాబట్టి వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో సీఎం జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినట్లు వ్యాఖ్యానించారు. .ఇప్పుడు కూడా అదే జగన్ ఏపీలో వరుస విజయాలతో అప్రతిహతంగా కొనసాగుతున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేశారు. ఇప్పుడు తిరుగులేని శక్తిగా మారుతున్న జగన్ పై మరో పిడుగు పడింది.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా తనపై ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలో తిరుపతి ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ తీవ్ర చర్చనీయాంశమైంది.


జగన్ కేసుల్లో ఆలస్యం జరుగుతోందని.. ఆయన త్వరగా కేసుల నుంచి బయటపడాలనే ఈ పిటీషన్ వేసినట్టు రఘురామకృష్ణం రాజు మొసలి కన్నీరు కార్చాడు. సీఎం జగన్ దిగిపోయి వేరొకరికి సీఎం సీటును కట్టబెట్టాలని.. క్లీన్ గా బయటకు రావాలని రఘురామ అన్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది? గతంలోలాగా ఆయన కేసుల్లో సీరియస్ నిర్ణయం తీసుకుంటుందా? బెయిల్ రద్దు చేస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాజుగారికి స్వామి భక్తి ఎక్కువే...అసలు డైరక్షన్ ఎవరిదో?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>