PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-kaleshwaramb27f0113-9317-4523-959c-0d4f7e392bef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-kaleshwaramb27f0113-9317-4523-959c-0d4f7e392bef-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో సాగు నీరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఆయన కీలక ప్రాజెక్ట్ ని కూడా ఓపెన్ చేసారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది అని తెలంగాణా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కkaleswaram,ts;koti;kcr;nizam sagar;district;bus;pond;chief minister;kaleshwaram;aqua;letter;sangareddy;siddipetకాళేశ్వరంలో కీలక ఘట్టం...!కాళేశ్వరంలో కీలక ఘట్టం...!kaleswaram,ts;koti;kcr;nizam sagar;district;bus;pond;chief minister;kaleshwaram;aqua;letter;sangareddy;siddipetTue, 06 Apr 2021 17:05:20 GMTకేసీఆర్ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఆయన కీలక ప్రాజెక్ట్ ని కూడా ఓపెన్ చేసారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది అని తెలంగాణా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరుకున్నాయని తెలంగాణా ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం నాటి జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ కు తరలించే కార్యక్రమం సిఎం కేసీఆర్ చేపట్టారు.  తదనంతరం, కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు అని ప్రభుత్వం పేర్కొంది.

దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది అని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లి కి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.... అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలాలను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు చేరుకుంటాయి అని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత, మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం  కేసీఆర్   ప్ర‌త్యేక పూజ‌లు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు అని, ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని  పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చే బర్తి చెరువు, ప్రజ్ఞా పుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి అని వెల్లడించారు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అప్పుడే ఆర్ఆర్ఆర్ లాభలని పంచుకుంటున్న రాజమౌళి దానయ్య

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>