PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/words-war-in-tirupati-by-poll-campaigne1a8f263-02fc-44be-aa24-10375c8401db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/words-war-in-tirupati-by-poll-campaigne1a8f263-02fc-44be-aa24-10375c8401db-415x250-IndiaHerald.jpgఅధికార పార్టీకి చెందిన బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ మళ్ళీ గెలిచి సత్తా చాటాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తుంటే ఈ స్థానాన్ని కైవసం చేసుకుని జగన్ హవా పడిపోయింది అని చెప్పడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటిన తమకు ఇక్కడ కూడా ఏమైనా అవకాశం లభిస్తుంది ఏమో అని ఆశతో బిజెపి జనసేన కూటమి కనిపిస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగి ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ఎంత మంది పోటీలో ఉనtirupathi by elections;pawan;kalyan;tiru;hyderabad;bharatiya janata party;jagan;janasena;telugu;tirupati;loksabha;assembly;husband;ycp;janasena partyఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?tirupathi by elections;pawan;kalyan;tiru;hyderabad;bharatiya janata party;jagan;janasena;telugu;tirupati;loksabha;assembly;husband;ycp;janasena partyTue, 06 Apr 2021 16:12:20 GMTతిరుపతి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ మళ్ళీ గెలిచి సత్తా చాటాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తుంటే ఈ స్థానాన్ని కైవసం చేసుకుని జగన్ హవా పడిపోయింది అని చెప్పడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటిన తమకు ఇక్కడ కూడా ఏమైనా అవకాశం లభిస్తుంది ఏమో అని ఆశతో బిజెపి జనసేన కూటమి కనిపిస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగి ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ఎంత మంది పోటీలో ఉన్నా సరే గెలుపు అధికార వైసీపీదే అనే విశ్లేషణలు మాత్రం వినిపిస్తున్నాయి.

ఆ విశ్లేషణ సంగతి పక్కన పెడితే గత ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకుని మరికాస్త పెంచుకో గలిగితే ఇక్కడ రికార్డు స్థాయి వోటింగ్ సాధించడం వైసీపీ ఏ మాత్రం కష్టం కాదు అనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఇక్కడ  వైసీపీ ఐదు లక్షల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకుంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న సామాజివర్గాల సమీకరణ వైసీపీకి ప్లస్ గా మారింది. ఈ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో కలిపి 20.92 శాతం ఎస్సీలు, 9.65 శాతం ఎస్టీలు ఉన్నారు.

ఇక మైనార్టీలు 7.18 శాతం అంటే మొత్తం 37.75 శాతం ఓట్లు ఈ మూడు వర్గాల వారు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈ మూడు వర్గాల్లో 80 నుంచి 90 శాతం వరకు ఓట్లు వైసీపీకి పడ్డాయి. ఇప్పటికి వీరందరూ ఆ పార్టీకి ఓటు బ్యాంక్‌ గానే ఉన్నారని అంటున్నారు. దీంతో ఈ సారి కూడా తమకు పెద్ద ఎత్తున ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. వీటి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకునేందుకు వైసీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీరి ఓట్లతో పాటు ఇతర వర్గాల్లో ఉన్న అసంతృప్తిని వీలైనంత వరకూ తగ్గించి వారి ఓట్లు కూడా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్లతో ఓట్లేయించుకుంటే వైసీపీకి రికార్డు మెజార్టీ..! ఖాయం అని అంటున్నారు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌త్రినాకైఫ్‌కు క‌రోనా

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>