PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpgతిరుపతిలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ ఇరవై రెండు మంది రోబోలను పార్లమెంటుకు పంపాడు అని, మోడీ కనబడితే ఈ రోబోలు ఊకొడుతూ వుంటాయి అని ఎద్దేవా చేసారు. వైసిపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి సైతం జగన్ కాళ్ళు వొత్తే రోబో అని అన్నారు. టీడీపీ కి వున్నది ముగ్గురు ఎంపీలు, వారు సింహ పోరాటం చేస్తున్నారు అని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల నిధులు, అభివృద్ధి, హోదా కోసం టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తాం అంటున్న కేంlokesh,tdp,ap;modi;lokesh;simhaa;tiru;jagan;nara lokesh;karnataka - bengaluru;mp;tirupati;panchayati;husband;letter;tdp;central government;ycp;lokesh kanagaraj;reddy;parliamentవైసీపీ ఎంపీ అభ్యర్ధిపై దారుణ వ్యాఖ్య చేసిన లోకేష్...!వైసీపీ ఎంపీ అభ్యర్ధిపై దారుణ వ్యాఖ్య చేసిన లోకేష్...!lokesh,tdp,ap;modi;lokesh;simhaa;tiru;jagan;nara lokesh;karnataka - bengaluru;mp;tirupati;panchayati;husband;letter;tdp;central government;ycp;lokesh kanagaraj;reddy;parliamentTue, 06 Apr 2021 11:00:00 GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ ఇరవై రెండు మంది రోబోలను పార్లమెంటుకు పంపాడు అని, మోడీ కనబడితే ఈ రోబోలు ఊకొడుతూ వుంటాయి అని ఎద్దేవా చేసారు. వైసిపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి సైతం జగన్ కాళ్ళు వొత్తే రోబో అని అన్నారు. టీడీపీ కి వున్నది ముగ్గురు ఎంపీలు, వారు సింహ పోరాటం చేస్తున్నారు అని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల నిధులు, అభివృద్ధి, హోదా కోసం టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తాం అంటున్న కేంద్ర బిజేపి, ఏపికి ఎందుకు ఇవ్వడం లేదు అని నిలదీశారు. ఇది జెసిబీ ప్రభుత్వం, జే అంటే జగన్ ట్యాక్స్, సి అంటే కర్పెషన్, బీ అంటే బాదుడు అని ఎద్దేవా చేసారు. ఇలాంటి బాదుడు రెడ్డి సీఎం అయ్యాక నిత్యావసర సరుకులతో పాటు అన్ని రేట్లు పెంచేశాడు అని, ఇవాళ ఏపిలో బంగారు అయిన కొనే పరిస్థితి వుంది కాని ఇసుక కొనే స్థితి లేదు అని అన్నారు. ఏ పందికుక్కులు ఈ ఇసుకను తింటున్నాయో జగన్ చెప్పాలి అని డిమాండ్ చేసారు. మద్యం రేట్లు చూస్తే ఏ విధంగా దోచుకుంటున్నాడో అర్థం అవుతుంది అని అన్నారు.

కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నాడు అని అన్నారు. ప్రతి ఏడాది డిఎస్సీ ఇస్తాను అన్నాడు, కొత్త ఉద్యోగాలు ఇస్తాం అన్నారు, ఏది జరగలేదు అని మండిపడ్డారు. తిరుమలలో కర్ణాటక సీఎం పర్యటనలో దళిత ఉపముఖ్యమంత్రికి స్థానం కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. దళితులు అంటే జగన్ కు చిన్నచూపు అని అన్నారు. భక్తులు అందరూ శ్రీవారికి గుండు సమర్పిస్తే ఈ సైకో రెడ్డి తిరుపతికి గుండు కొడుతున్నాడు అని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి లడ్డు పంచారు అని విమర్శలు చేసారు. ఈ మూడేళ్లలో తిరుపతిలో ఒక్క అభివృద్ధి అయినా జరిగిందా అని నిలదీశారు.


వకీల్ సాబ్ ఆ టెస్ట్ లో పాస్ అవుతాడా ?

వైసీపీపై రాజ్యసభ ఎంపీలు ఫైర్...!

పవన్ ను డామినేట్ చేసిన బండ్ల గణేష్ !

అనామకులు చెప్తే నేను ఎందుకు వినాలి: నాగార్జున ఫైర్

పాతికేళ్లు దాటిన వారికి టీకా.. తెర మీదికి కొత్త డిమాండ్..?

సారంగ‌ద‌రియా సాంగ్ ఇప్ప‌టిది కానే కాదు...70 ఏళ్ల కింద‌టే ఆ పాట ఫేమ‌స్‌...

ఉండ‌వ‌ల్లి అమ్ముడు పోయారా... కొత్త డౌట్ ?‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>