PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpg5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటనే దానిపై అందరు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కొన్ని అంశాలు ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారుతున్ని. కేంద్ర ప్రభుత్వం బలంగా ఉన్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా రాజకీయం చేస్తారు ఏంటి అంటూ అందరిలో కూడా ఒక రకమైన ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని కొన్ని అంశాల్లో కొన్ని రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం కూడా ఆందోళన కలిగించే అంశంగాmodi,bjp;kcr;bhavana;tiru;jagan;narendra modi;prime minister;chief minister;minister;central government;nijam;narendraతెలుగు సిఎంలు మోడీని ఎలా అయినా కలుస్తారా...?తెలుగు సిఎంలు మోడీని ఎలా అయినా కలుస్తారా...?modi,bjp;kcr;bhavana;tiru;jagan;narendra modi;prime minister;chief minister;minister;central government;nijam;narendraTue, 06 Apr 2021 08:00:00 GMTకేంద్ర ప్రభుత్వం బలంగా ఉన్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా రాజకీయం చేస్తారు ఏంటి అంటూ అందరిలో కూడా ఒక రకమైన ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని కొన్ని అంశాల్లో కొన్ని రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం కూడా ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొంతమందిని కలిసే విషయంలో ఇబ్బందులు పెట్టడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రి విషయంలో సీరియస్ గానే వెళ్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి వద్ద అన్ని విషయాలను ప్రస్తావించాలని ప్రయత్నం చేస్తున్న ప్రధానమంత్రి కొన్ని కొన్ని అంశాల్లో తనకు సహకారం అందించడం లేదు అనే భావనలో జగన్ ఎక్కువగా ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధానమంత్రితో ప్రధానమంత్రికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే భేటీ అయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం విషయంలో తిరుగుబాటు స్వరం వినిపించే అవకాశాలు ఉండవచ్చు అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రిని కూడా కలవ లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉండడం అనేది నిజంగా ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. మరి ఈ విషయంలో ప్రధాన మంత్రి ఆలోచన ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎన్నికల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్లి కలిసి ప్రధానమంత్రిని భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరి విషయంలో ఎంతవరకు ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి.


ష‌ర్మిల పార్టీకి స‌భ క‌ష్టాలు... పెరుగుతున్న అనుమానాలు... ఎందుకంటే...?

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ఫిక్స్ చేసినట్లేనా?

ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>