PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpgపర్యాటక రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లలేకపోతే మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని అంశాల్లో దృష్టి పెట్టకపోతే రాష్ట్రాల్లో పర్యాటకరంగం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనే భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పర్యాటక రంగంలో కీలక మార్పులు కూడా చేయడానికి ముఖ్య మంత్రులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కర్ణాటmodi;bhavana;kerala;himachal pradesh;jammu and kashmir - srinagar/jammu;karnataka - bengaluru;uttarakhand;letter;central government;coronavirus;mantraకేంద్రం ముందు ఉన్న సవాల్ ఇదే...?కేంద్రం ముందు ఉన్న సవాల్ ఇదే...?modi;bhavana;kerala;himachal pradesh;jammu and kashmir - srinagar/jammu;karnataka - bengaluru;uttarakhand;letter;central government;coronavirus;mantraTue, 06 Apr 2021 18:59:19 GMTపర్యాటక రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లలేకపోతే మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని అంశాల్లో దృష్టి పెట్టకపోతే రాష్ట్రాల్లో పర్యాటకరంగం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనే భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పర్యాటక రంగంలో కీలక మార్పులు కూడా చేయడానికి ముఖ్య మంత్రులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యాటక రంగం ఎక్కువగా ఉంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యాటక రంగం బలంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో కొన్ని అంశాలపై చాలా సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఏడు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు పర్యాటక రంగం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. సరిహద్దు ప్రాంతాల్లో కూడా పర్యాటక రంగం బలంగా ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా కొంచెం ఇబ్బంది పెట్టిన పర్యాటక రంగం విషయంలో అక్కడి ప్రభుత్వానికి ఆదాయం బాగానే వస్తుంది అని చెప్పాలి.

కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి అయిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యాటక రంగానికి ఆదాయం పడిపోవడం కేంద్ర ప్రభుత్వానికి కూడా పర్యాటక రంగంపై ఆదాయం వచ్చే అవకాశాలు లేకపోవడం అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండటంతో ఇప్పుడు కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకుని ధరల విషయంలో ఆలోచిస్తే మంచిది అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ శాఖ మీద కేసీఆర్ స్పెషల్ ఫోకస్...?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>