PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-ae5f0bf9-94b8-40c7-8385-10e676645b39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-ae5f0bf9-94b8-40c7-8385-10e676645b39-415x250-IndiaHerald.jpgవైసీపీ టీడీపీల మధ్య రాష్ట్ర స్థాయిలో ఎంత పెద్ద రాజకీయ యుధ్ధం జరుగుతుందో అందరికీ తెలిసిందే. రెండు పార్టీలూ ఢీ అంటే ఢీ అంటాయి. పైగా ఆగర్భ శత్రువులుగా కూడా వ్యవహరిస్తాయి. అలాంటిది విశాఖ జిల్లాలో మాత్రం ఆశ్చర్యకరంగా వైసీపీకి టీడీపీ మద్దతు ప్రకటించింది. ap-zptc-mptc-elections;indira gandhi;karanam dharmasri;district;cinema;vishakapatnam;mla;tdp;ycp;party;shatru1;chitramఅక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?ap-zptc-mptc-elections;indira gandhi;karanam dharmasri;district;cinema;vishakapatnam;mla;tdp;ycp;party;shatru1;chitramTue, 06 Apr 2021 15:40:50 GMTవైసీపీ టీడీపీల మధ్య రాష్ట్ర స్థాయిలో ఎంత పెద్ద రాజకీయ యుధ్ధం జరుగుతుందో అందరికీ తెలిసిందే. రెండు పార్టీలూ ఢీ అంటే ఢీ అంటాయి. పైగా ఆగర్భ శత్రువులుగా కూడా వ్యవహరిస్తాయి.

అలాంటిది విశాఖ జిల్లాలో మాత్రం ఆశ్చర్యకరంగా వైసీపీకి టీడీపీ మద్దతు ప్రకటించింది. ఇది రాజకీయాల్లో చిత్రంగానే చూడాలి. మరి విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలోని చింతపాక ఎంపీటీసీ పదవికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధి వజ్రపు ఇందిర తాను తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి సొంత పార్టీకి షాక్ ఇచ్చేశారు. పైగా వైసీపీ ఎంపీటీసీ అభ్యర్ధిగా బరిలో ఉన్న నాగేశ్వరిదేవికి ఆమె మద్దతు ఇచ్చారు. ఇప్పటికే ఆమె చింతపాక గ్రామ సర్పంచ్ గా ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. పైగా తమ పార్టీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ అధినేత పట్ల భక్తిని ప్రకటించారు. 

అదే సమయంలో తమ ప్రాంతం రాజకీయాలకు పోటీలకు అతీతంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తమ నియోజకవర్గం వైసీపీ  ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట మేరకు, ఆయన మీద ఉన్న గౌరవంతో తాను పోటీ నుంచి తప్పుకుని వైసీపీకి మద్దతు ఇస్తున్నాను అని పేర్కొన్నారు. దీంతో ఇపుడు వైసీపీ అభ్యర్ధి గెలుపునకు మార్గం అక్కడ సుగమం అయింది. ఇదిలా ఉంటే వైసీపీని అడుగడుగునా వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలకు మాత్రం ఈ నిర్ణయం మింగుడుపడడంలేదు అంటున్నారు. అయితే టీడీపీ అభ్యర్ధి ఇందిర గ్రామం అభివృద్ధి కోసం తీసుకున్న ఈ డెసిషన్ మంచిదేనని ప్రజలు అంటున్నారుట. మరో వైపు చూస్తూంటే టీడీపీ నుంచి వైసీపీ లోకి చాలా మంది నాయకులు జంప్ చేస్తున్నారు. వారిని ఫ్యాన్ నీడకు చేర్చేందుకు ఆ పార్టీ నాయకులు కూడా గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇక విశాఖలో ఈసారి అన్ని సీట్లు గెలిచి ఏకపక్షం చేసుకోవాలన్న టార్గెట్ తో అధికార పార్టీ ముందుకు సాగుతోంది.








ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అభిమానిపై కోపంతో అజిత్ ఏం చేశాడో తెలుసా?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>