NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు ముందుకు వస్తున్నారు అనే ప్రచారం గత కొంతకాలంగా ఎక్కువగా జరుగుతుంది. ఎన్నారైల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే మంచి రాయితీలు ఇస్తామని చెప్తుంది. కొత్తగా పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెబుతున్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలావరకు జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో విదjagan,ycp,ap;jagan;andhra pradesh;2019;chief minister;good news;letter;central government;good newwz;mantraఎన్నారైలకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా...?ఎన్నారైలకు జగన్ గుడ్ న్యూస్ చెప్తారా...?jagan,ycp,ap;jagan;andhra pradesh;2019;chief minister;good news;letter;central government;good newwz;mantraMon, 05 Apr 2021 09:11:58 GMTఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు ముందుకు వస్తున్నారు అనే ప్రచారం గత కొంతకాలంగా ఎక్కువగా జరుగుతుంది. ఎన్నారైల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే మంచి రాయితీలు ఇస్తామని చెప్తుంది. కొత్తగా పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెబుతున్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలావరకు జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో విదేశీ పెట్టుబడుల విషయంలో చాలా వరకు ఆసక్తి చూపించిన పరిస్థితి ఉండేది.

విదేశాల్లో ఉన్న వాళ్ళు రాష్ట్రంలో భూమి కొనడానికి ఆసక్తి చూపించారు. 2019 తర్వాత పరిస్థితులు కాస్త రాజకీయంగా మారడం ఆందోళన కలిగించే విధంగా ఉండటంతో చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదనే చెప్పాలి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కొంత మంది ఎన్నారైలు ముందుకు వస్తున్న నేపథ్యంలో వాళ్లను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన కొన్ని కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే రాష్ట్ర శాసనసభలో పారిశ్రామిక పాలసీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నారైలు పెట్టుబడులు పెడితే ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా పెట్టుబడి పెట్టే రంగాలను ఆధారంగా చేసుకుని కొన్ని కొన్ని ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాకుండా ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని కూడా వేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేవారు ఎప్పుడూ కూడా ప్రభుత్వాలకు అదనపు బలంగా ఉంటారు.



యనమల ఇబ్బంది పెడుతున్నారా...?

కమల్ హాసన్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నాడా..!

తిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో కలవరం..

తిరుపతి ప్రచారంలో మళ్లీ అదే తప్పు చేసిన లోకేశ్..!

కరోనా ప్రళయం... త్వరగా జాగ్రత్త పడాలి...!!!

భీమిలిలో మ‌ళ్లీ టీడీపీదే గెలుపా... మంత్రి అవంతికి రెండో షాక్‌...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>