PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/navataram-party-glass-symbol-tirupati-by-poll3df917e5-f7df-43bb-9c94-5729256424cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/navataram-party-glass-symbol-tirupati-by-poll3df917e5-f7df-43bb-9c94-5729256424cf-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతిచ్చినా.. ఆయన పార్టీ గుర్తు గాజు గ్లాసు మాత్రం కమలం పువ్వుని వెంటాడుతోంది. జనసేన పోటీలో దిగకపోయినా.. నవతరం పార్టీ తరపున గాజు గ్లాసుకి ఈవీఎంలలో చోటు దక్కింది. దీంతో బీజేపీలో టెన్షన్ మొదలైంది. ఇటీవలే పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనకు వచ్చి వెళ్లిన తర్వాత బీజేపీలో ధీమా పెరిగింది. గెలుపుపై నమ్మకం లేకపోయినా.. కనీసం రెండో స్థానం వస్తుందని ఆశిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే సడన్ గా గాజు గ్లాసు తెరపైకి వచ్చే సరికి ఇదే పెద్ద సమస్యగా మారింది. navataram party, glass symbol, tirupati by poll;pawan;kumaar;pawan kalyan;tiru;bharatiya janata party;godha;janasena;tirupati;lotus;husband;central government;ycp;janasena party;partyతిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో కలవరం..తిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో కలవరం..navataram party, glass symbol, tirupati by poll;pawan;kumaar;pawan kalyan;tiru;bharatiya janata party;godha;janasena;tirupati;lotus;husband;central government;ycp;janasena party;partyMon, 05 Apr 2021 09:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతిచ్చినా.. ఆయన పార్టీ గుర్తు గాజు గ్లాసు మాత్రం కమలం పువ్వుని వెంటాడుతోంది. జనసేన పోటీలో దిగకపోయినా.. నవతరం పార్టీ తరపున గాజు గ్లాసుకి ఈవీఎంలలో చోటు దక్కింది. దీంతో బీజేపీలో టెన్షన్ మొదలైంది. ఇటీవలే పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనకు వచ్చి వెళ్లిన తర్వాత బీజేపీలో ధీమా పెరిగింది. గెలుపుపై నమ్మకం లేకపోయినా.. కనీసం రెండో స్థానం వస్తుందని ఆశిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే సడన్ గా గాజు గ్లాసు తెరపైకి వచ్చే సరికి ఇదే పెద్ద సమస్యగా మారింది.

జనసేన పార్టీకి గుర్తింపు లేకపోవడం, అందులోనూ తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పోటీ చేయకపోవడంతో.. గాజు గ్లాసు గుర్తుని నవతరం పార్టీకి కేటాయించారు. నవతరం పార్టీకి కూడా గుర్తింపు లేకపోవడంతో.. ఆ పార్టీ కి ఒక గుర్తంటూ ఇంకా ఫిక్స్ కాలేదు. కేవలం తిరుపతి ఉప ఎన్నికలకోసమే గాజు గ్లాసుని వారికి కేటాయించారు ఎన్నికల అధికారులు. నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ ఆల్రడీ ప్రచారం చేసుకుంటున్నారు కూడా.

వైసీపీ కుట్ర..?
నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు కేటాయించడాన్ని వైసీపీ కుట్రగా అభివర్ణిస్తున్నారు బీజేపీ నేతలు. ఓటమి భయంతో వైసీపీ కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడిందని, అధికారులతో గాజు గ్లాసు గుర్తుని స్వతంత్ర అభ్యర్థికి కేటాయించేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమని తెలిపారు.

మరోవైపు ఎన్నికల అధికారులు మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం నియమాల ప్రకారమే గుర్తులు కేటాయించామని చెబుతున్నారు. ఫ్రీ సింబల్స్ లో గాజు గ్లాసు గుర్తు ఉందని, అందుకే దాన్ని కేటాయించామని అంటున్నారు. ఈ వివరణతో బీజేపీ నేతలు సంతృప్తి చెందడంలేదు. అందులోనూ విజయావకాశాలను ప్రభావితం చేస్తుందనే అనుమానం ఉండటంతో.. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామంటున్నారు.



యనమల ఇబ్బంది పెడుతున్నారా...?

కమల్ హాసన్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నాడా..!

తిరుపతి ప్రచారంలో మళ్లీ అదే తప్పు చేసిన లోకేశ్..!

కరోనా ప్రళయం... త్వరగా జాగ్రత్త పడాలి...!!!

భీమిలిలో మ‌ళ్లీ టీడీపీదే గెలుపా... మంత్రి అవంతికి రెండో షాక్‌...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, చరణ్ అందుకే రాలేదా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>