Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ts7eb54352-822b-4b43-9b26-e773bd88b38e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ts7eb54352-822b-4b43-9b26-e773bd88b38e-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయం మొత్తం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది తెలంగాణలో కొన్ని రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా కొత్త పార్టీలు వెలుగులోకి వస్తూ ఉండడం మరింత ఆసక్తికరంగా మారిపోతుంది. మొన్నటికి మొన్న ఏకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసులు వైయస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని పార్టీ స్థాపించి ప్రజలలోకి వెళ్తాను అంటూ ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. ఏప్రిల్ 9వ తేదీన వైయస్ షర్మిల ఖమ్మం వేదికగా కొత్త పార్టీని ప్రకటించేందుకు సిద్ధమTs;view;dr rajasekhar;rani;tiru;telangana;y. s. rajasekhara reddy;congress;mp;రాజీనామా;chief minister;reddy;partyతెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఎవరు పెట్టబోతున్నారో తెలుసా..?తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఎవరు పెట్టబోతున్నారో తెలుసా..?Ts;view;dr rajasekhar;rani;tiru;telangana;y. s. rajasekhara reddy;congress;mp;రాజీనామా;chief minister;reddy;partySun, 04 Apr 2021 10:00:00 GMTతెలంగాణ రాజకీయం మొత్తం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది తెలంగాణలో కొన్ని రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా కొత్త పార్టీలు వెలుగులోకి వస్తూ ఉండడం మరింత ఆసక్తికరంగా మారిపోతుంది.  మొన్నటికి మొన్న ఏకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసులు వైయస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని పార్టీ స్థాపించి ప్రజలలోకి వెళ్తాను అంటూ ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. ఏప్రిల్ 9వ తేదీన వైయస్ షర్మిల ఖమ్మం వేదికగా కొత్త పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.


 ఈ క్రమంలోనే షర్మిల పార్టీ పేరు ఏమై ఉంటుంది ఇక పార్టీ పెట్టిన తర్వాత షర్మిల ఎలాంటి వ్యూహాలతో తెలంగాణ రాజకీయాల్లో రాణించడానికి ప్రయత్నిస్తుంది అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఇలాంటి తరుణంలోనే తెలంగాణలో మరో పార్టీ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడం మరింత ఆసక్తికరం గా మారిపోయింది.  గతంలో టిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆయన ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు.


 ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. టిఆర్ఎస్ వ్యతిరేకులు అందరితో కలిసి కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమవుతున్నాను అంటూ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ వ్యతిరేకులు అందరూ కలుస్తున్నారు ఆయన. అయితే గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ ఇక పార్టీ తీరు నచ్చక పార్టీ నుంచి తప్పుకున్నానని ఆ తర్వాత కాంగ్రెస్లో చేరినప్పటికీ కాంగ్రెస్ పోరాడే తత్వం అని మరిచిపోయింది అని భావించి ఆ పార్టీ నుంచి కూడా తప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.



జగన్ చివరకు.. సొంత చెల్లికి కూడా న్యాయం చేయరా..?

క‌రోనా ఎఫెక్ట్‌... కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా భ‌యం... 1-8 వ త‌ర‌గ‌తి విద్యార్థులు పాస్

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>