PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-goverment-attack-on-social-media6383b197-3e35-4014-aa58-9ec5c1869db9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-goverment-attack-on-social-media6383b197-3e35-4014-aa58-9ec5c1869db9-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుందనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాsocial media,bjp;bhavana;bharatiya janata party;tamilnadu;good news;central government;good newwz;partyసోషల్ మీడియాలో పని చేసే వాళ్లకు గుడ్ న్యూస్సోషల్ మీడియాలో పని చేసే వాళ్లకు గుడ్ న్యూస్social media,bjp;bhavana;bharatiya janata party;tamilnadu;good news;central government;good newwz;partySun, 04 Apr 2021 14:10:00 GMTసంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుందనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అడుగులు వేస్తున్నదో అందరికి తెలిసిందే ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో సోషల్ మీడియాకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో కూడా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కార్యకర్తలు ఈ బృందాలలో ఉండాలని పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను దీనికి సంబంధించి నియమించుకోవాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలనుంచి ఫోన్లు కూడా వచ్చాయని సమాచారం.

ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రచారం చేయడానికి ఏదైనా సంస్థ ముందుకు వచ్చినా సరే ఆ సంస్థకు ఆర్ధికంగా ప్రోత్సాహం అందించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రాల్లో కొన్ని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అనే భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు రెడీ అవుతున్నట్లు తెలిసింది. బీజేపీ పెద్దలు దీనికి సంబంధించి త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. తెలంగాణలో తమిళనాడులో కర్ణాటకలో ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉండవచ్చు.



తమన్నా సార్.. తమన్నా అంతే..?

రాజమౌళి సేఫ్ జోన్ లో...?

పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?

చంద్రబాబుని తిట్టడం మానేసిన బీజేపీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>