PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దలను నిలదీసే ప్రయత్నం చేయటం లేదు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని కొన్ని సార్లు ముఖ్యమంత్రి జగన్ ను వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పెట్టడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్ వలన తమకు అవసరం ఉందని భావించిన jagan,bjp,ap;sunil;tiru;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;tirupati;chief minister;husband;central government;ycp;partyజగన్ బిజెపి విషయంలో సీరియస్ గా వెళ్తారా...?జగన్ బిజెపి విషయంలో సీరియస్ గా వెళ్తారా...?jagan,bjp,ap;sunil;tiru;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;tirupati;chief minister;husband;central government;ycp;partySun, 04 Apr 2021 12:17:57 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దలను నిలదీసే ప్రయత్నం చేయటం లేదు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని కొన్ని సార్లు ముఖ్యమంత్రి జగన్ ను వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పెట్టడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్ వలన తమకు అవసరం ఉందని భావించిన భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటి వరకు ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చారు.

కానీ ఇప్పుడు మాత్రం జగన్ను ఇబ్బంది పెట్టే విధంగా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి నేతలు వ్యవహరించడం కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా కొన్ని కొన్ని అంశాలను బిజెపి నేతలు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి కార్యక్రమాల విషయంలో బిజెపినేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలలో ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రి జగన్ విషయంలో కొన్ని కొన్ని అంశాలలో బీజేపీ నేతలు ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా వ్యవహరించడంతో జగన్ కూడా కేంద్ర ప్రభుత్వం విషయంలో కాస్త సీరియస్గానే ముందుకు వెళ్ళాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఒక వివరణ ఇవ్వడంతో పాటు ఒక నివేదికను కూడా సమర్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కచ్చితంగా నిలదీసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్న నేపథ్యంలో బిజెపిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.



చాలా రోజులకు బయటకు వచ్చిన తుమ్మల... ఎందుకు...?

తమన్నా సార్.. తమన్నా అంతే..?

రాజమౌళి సేఫ్ జోన్ లో...?

పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>