PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా తెలంగాణాలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. అబివృద్ది కార్యక్రమాల విషయంలో కేంద్ర సర్కార్ కూడా సహకరిస్తున్న నేపధ్యంలో తెలంగాణా సర్కార్ చర్యలు వేగంగా చేపడుతుంది. తెలంగాణాలో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలతో ఆదాయం పెంచుకునే విధంగా రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తుంది. అందుకే అన్ని జిల్లాలో ఇప్పుడు తెలంగాణా సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ఈ విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తుంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే కేంద్ర పౌర విమానయts;kcr;kumaar;pradeep;pragathi;sunil;sathwara;warangal;district;huzur nagar;chief minister;good news;central government;bhadradri;adilabad;mahbubnagar;good newwz;peddapalliతెలంగాణాకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్తెలంగాణాకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్ts;kcr;kumaar;pradeep;pragathi;sunil;sathwara;warangal;district;huzur nagar;chief minister;good news;central government;bhadradri;adilabad;mahbubnagar;good newwz;peddapalliSun, 04 Apr 2021 08:00:00 GMTగత కొన్ని రోజులుగా తెలంగాణాలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. అబివృద్ది కార్యక్రమాల విషయంలో కేంద్ర సర్కార్ కూడా సహకరిస్తున్న నేపధ్యంలో తెలంగాణా సర్కార్ చర్యలు వేగంగా చేపడుతుంది. తెలంగాణాలో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలతో ఆదాయం పెంచుకునే విధంగా రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తుంది. అందుకే అన్ని జిల్లాలో ఇప్పుడు తెలంగాణా సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ఈ విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తుంది అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ తో మర్యాద పూర్వకంగా భేటీ కావడం ఆసక్తిగా మారింది. రాష్ట్రంలోని.. వరంగల్ జిల్లా మామునూరులో, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో, ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ..  ఈ ఆరు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని ఆయన వెల్లడించారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన  నేపథ్యంలో వాటి సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన కార్యదర్శిని ఈ భేటీ లో సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. రాష్ర్టంలో ఎయిర్ స్ట్రిప్ ల మంజూరీ కోసం తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా సిఎం కెసిఆర్ కు స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణా అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ అలాగే  ఈఎన్సీ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.



విజ‌య‌సాయిపై సీబీఐ ఎటాక్‌... సోషల్ మీడియాలో మాజీ మంత్రి సంచ‌ల‌నం

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?

చంద్రబాబు, లోకేశ్ మధ్య ఫిట్టింగ్ పెడుతున్న వైసీపీ..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వంశీ ఇక ఫిక్స్ అయిపోయినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>