PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఇప్పుడు ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది ఏంటనే దానిపై అందరు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అధికార వైసీపీ తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తుందా లేదా అనే దానిపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో మాత్రం కచ్చితంగా విజయం సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారని ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఆయన ఇప్పుడు కొన్ని కార్యక్రమాలను బలంగా రూపొందిస్తున్నారని సమాచారం. త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసjagan,ycp,ap;prasanth;tiru;jagan;andhra pradesh;tirupati;media;village;chief minister;assembly;husband;letter;ycp;prashant kishor;party;mantraప్రశాంత్ కిషోర్ ని మళ్ళీ వాడుతున్న జగన్...?ప్రశాంత్ కిషోర్ ని మళ్ళీ వాడుతున్న జగన్...?jagan,ycp,ap;prasanth;tiru;jagan;andhra pradesh;tirupati;media;village;chief minister;assembly;husband;letter;ycp;prashant kishor;party;mantraSun, 04 Apr 2021 11:00:47 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ  ఇప్పుడు ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది ఏంటనే దానిపై అందరు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అధికార వైసీపీ  తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తుందా లేదా అనే దానిపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో మాత్రం కచ్చితంగా విజయం సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారని ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఆయన ఇప్పుడు కొన్ని కార్యక్రమాలను బలంగా రూపొందిస్తున్నారని సమాచారం. త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రచారం చేసే విధంగా ప్లాన్ తయారుచేసి పెట్టారని ఈ ప్లాన్ ప్రకారం వైసీపీ నేతలు అందరూ కూడా ఇప్పుడు ప్రచారం చేయాలని కొంతమంది అంటున్నారు.

 అంతేకాకుండా ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు కూడా ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్నారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ గత కొన్ని రోజులుగా మళ్ళి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కోసం పనిచేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుపతి ఉప ఎన్నికల కోసం ఒక సారి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాస్తవానికి తిరుపతిలో ముఖ్యమంత్రి విజయం మీద చాలా ఆశలు పెట్టుకొని నాలుగు లక్షల మెజారిటీ రావాలి అంటూ మంత్రులకు టార్గెట్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ మెజారిటీ పెంచే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. సోషల్ మీడియా విషయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలావరకు జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎటువంటి తప్పులు జరగకుండా ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు అలాగే పార్టీ నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్నారు.



ఆ నిర్మాతకు ఏకంగా రెండు కోట్లు మిగిలాయట..?

తమన్నా సార్.. తమన్నా అంతే..?

రాజమౌళి సేఫ్ జోన్ లో...?

పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>