PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-three-29cc2581-b533-4919-8613-986477dca461-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో అధికార వైసీపీ లోకి వెళ్ళడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. కొంతమంది కీలక నేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా దృష్టి పెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇబ్బంది పడే అవకాశాలు ఎంతోకొంత ఉంటాయి. అందుకే ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందనjagan,ycp,ap;jagan;andhra pradesh;congress;peddireddy ramachandra reddy;chief minister;minister;letter;central government;ycp;partyజగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?jagan,ycp,ap;jagan;andhra pradesh;congress;peddireddy ramachandra reddy;chief minister;minister;letter;central government;ycp;partySun, 04 Apr 2021 18:13:38 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో అధికార వైసీపీ లోకి వెళ్ళడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. కొంతమంది కీలక నేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా దృష్టి పెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇబ్బంది పడే అవకాశాలు ఎంతోకొంత ఉంటాయి. అందుకే  ముఖ్యమంత్రి వైఎస్ జగన్   ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకపోయినా సరే ఆ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు మాత్రం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పార్టీ బలపడే అవకాశాలు ఉంటాయని ఎక్కువగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొంతమంది వైసీపీ లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టు గా ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన  కాంగ్రెస్ మాజీ మంత్రి ఒకరు వైసీపీ లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశం కావడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కూడా ఆయన మాట్లాడారు. రామచంద్రారెడ్డి  కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా వెల్లడించే అవకాశాలు ఉండవచ్చు అని అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ విషయంలో ఏ విధంగా అడుగుపడుతుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే అధికార వైసీపీకి కాంగ్రెస్ పార్టీ బలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.



బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ

చరణ్ - శంకర్ సినిమాలో చిరంజీవి ?

ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..

ప్రేమ నాతో.. పెళ్లి ఇంకో అమ్మయితే.. అంటున్న బాలీవుడ్ బ్యూటీ. !?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>