BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news-7dcca5c7-62c5-4dfe-b435-f9d1d3ed912f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news-7dcca5c7-62c5-4dfe-b435-f9d1d3ed912f-415x250-IndiaHerald.jpg ఆంధ్ర ప్రదేశ్ లో ఎం‌పి‌టి‌సి, జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడింది..ఎన్నికల నోటిఫికేషన్ ఎకపక్షంగా జరిగిందంటూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు వేరువేరుగా హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశాయి. నేడు హైకోర్ట్ లో బీజేపీ, టీడీపీ తరుపు న్యాయవాదుల వాదనలు విన్న దర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇందుకు సంబంధించిన తీర్పును 6వ తేదీకి వాయిదా వేసింది. ఇక జనసేన పిటిషన్ పై విచారణను మంగళ వారానికి వాయిదా వేసింది.latest news;bharatiya janata party;andhra pradesh;janasena;high court;letter;tdp;house;janasena partyబ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!latest news;bharatiya janata party;andhra pradesh;janasena;high court;letter;tdp;house;janasena partySun, 04 Apr 2021 17:04:21 GMT ఆంధ్ర ప్రదేశ్ లో ఎం‌పి‌టి‌సి, జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడింది..ఎన్నికల నోటిఫికేషన్ ఎకపక్షంగా జరిగిందంటూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు వేరువేరుగా హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశాయి. నేడు హైకోర్ట్ లో బీజేపీ, టీడీపీ తరుపు న్యాయవాదుల వాదనలు విన్న దర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇందుకు సంబంధించిన తీర్పును 6వ తేదీకి వాయిదా వేసింది. ఇక జనసేన పిటిషన్ పై విచారణను మంగళ వారానికి వాయిదా వేసింది.

 ఈ నెల 8వ తేదీ నుండి పరిషత్ ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..అయితే నోటిఫికేషన్ తమ అభిప్రాయాలూ తీసుకోకుండా విడుదల చేశారని ఎన్నికల కమిషనర్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు మండి పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బీజేపీ, టీడీపీ పార్టీలు హైకోర్ట్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. కాగా టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక 6వ తేదీ పరిషత్ ఎన్నికలపై దర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి .



తెలంగాణలో వై ఎస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ..?

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ

చరణ్ - శంకర్ సినిమాలో చిరంజీవి ?

ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..

ప్రేమ నాతో.. పెళ్లి ఇంకో అమ్మయితే.. అంటున్న బాలీవుడ్ బ్యూటీ. !?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>