PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cc-camera-hyderabad-ts057746dc-6dc1-4489-b3e2-124bf6e77875-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cc-camera-hyderabad-ts057746dc-6dc1-4489-b3e2-124bf6e77875-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనితో హైదరాబాద్ పోలీసులు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నిందుతుల నుండి ఇప్పటి వరకు గోల్డ్ 61.7 తులాలు, వెండి 1.1 కేజీ సహా మొత్తం 30 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం అని వెల్లడించారు. నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. 1) M.D సర్ధం అలీ... బోడుప్పల్ లో వెల్డర్ గా పని చేస్తున్నాడు, 2) ఎం.డీ అన్వార్ బోడుప్పల్ ..వెల్డర్ అని ఆయన వెల్లడించారు. 2015 లో ఇతని పై మొదటి కేసు నమోదు అcc,hyd;kumaar;ali;anjan kumar;hyderabad;police;2020;october;arrest;silver;siddipet;boduppalహైదరాబాద్ లో అందరికి సీసీ కెమెరా ఉండాల్సిందేనా...?హైదరాబాద్ లో అందరికి సీసీ కెమెరా ఉండాల్సిందేనా...?cc,hyd;kumaar;ali;anjan kumar;hyderabad;police;2020;october;arrest;silver;siddipet;boduppalSun, 04 Apr 2021 09:00:00 GMTహైదరాబాద్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనితో హైదరాబాద్ పోలీసులు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నిందుతుల నుండి ఇప్పటి వరకు గోల్డ్ 61.7 తులాలు, వెండి 1.1 కేజీ సహా మొత్తం 30 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం అని వెల్లడించారు. నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. 1) M.D సర్ధం అలీ... బోడుప్పల్ లో వెల్డర్ గా పని చేస్తున్నాడు, 2) ఎం.డీ అన్వార్ బోడుప్పల్ ..వెల్డర్ అని ఆయన వెల్లడించారు.

2015 లో ఇతని పై మొదటి కేసు నమోదు అయింది అని పేర్కొన్నారు. మొత్తం 53 కేసులు ఉన్నాయి అని చెప్పారు. ఆ తర్వాత వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు అని అన్నారు. గోపాల పురం పీ.యస్ లో 2018 పీ.డీ ఆక్ట్ నమోదు అయింది అని వివరించారు. 2020 అక్టోబర్ లో జైలు  నుండి విడుదల అయ్యాక మళ్ళీ దొంగతనాలకు  పాల్పడ్డాడు  అని... సిద్దిపేట పోలీసుల సహాయంతో పట్టుకోగలిగాము  అని ఆయన చెప్పుకొచ్చారు. వీరి మీద గతంలో తెలంగాణలో పలు స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి అని అన్నారు.

అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని సూచించారు. కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి అని అన్నారు. సిటీ పీ.యస్ లలో శానిటైజ్  చేస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. సిటీ నుండి తమిళనాడు ఎన్నికల కోసం కొంత మంది సిబ్బంది వెళ్లారు అని, చాలా సిటీల్లో  కరోనా భయం ఉంది అని వెల్లడించారు. పబ్లిక్ కు అవైర్నెస్ కల్పిస్తున్నాం  అని మీడియాకు వివరించారు. ఎవరికీ వారు జాగ్రత్తలు పాటించాలి మాస్క్ మస్ట్ అని స్పష్టం చేసారు. ఎప్పటికపుడు శానిటైజ్ చేసుకోండి అని సీపీ సూచించారు. జనాల్లో ఉన్నపుడు సోషల్ డిస్టెన్స్ పాటించండి అని విజ్ఞప్తి చేసారు.



ఒక్క రోజే 500 మరణాలు.. దేశంలో కరోనా విలయం

క‌రోనా ఎఫెక్ట్‌... కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా భ‌యం... 1-8 వ త‌ర‌గ‌తి విద్యార్థులు పాస్

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>