Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hi-court9c1ba921-6bc1-4faa-b4b0-4cc4492c73e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hi-court9c1ba921-6bc1-4faa-b4b0-4cc4492c73e3-415x250-IndiaHerald.jpgఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం బీజేపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది.. బీజేపీతో పాటూ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ మరో ముగ్గురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగిస్తూ గురువారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. hi court;bharatiya janata party;andhra pradesh;janasena;high court;letter;tdp;house;janasena party;nilam sawhney;chief commissioner of elections;partyఏపీలో ఎన్నికల విషయంపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ....?ఏపీలో ఎన్నికల విషయంపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ....?hi court;bharatiya janata party;andhra pradesh;janasena;high court;letter;tdp;house;janasena party;nilam sawhney;chief commissioner of elections;partySat, 03 Apr 2021 05:00:00 GMTఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం బీజేపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది.. బీజేపీతో పాటూ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ మరో ముగ్గురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగిస్తూ గురువారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ ఎన్నికలపై ఎస్ఈసీ నీలం సాహ్నీ ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్‌కు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎంలు బహిష్కరించాయి. పాత నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. వైఎస్సార్‌సీపీతో పాటూ మిగిలిన పార్టీల ప్రతినిధులు హాజరుకాగా.. పరిషత్ ఎన్నికల నిర్వహణపై పార్టీలతో ఎస్ఈసీ చర్చించారు.

అయితే దీనిపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. కొత్తగా పోటీచేసేందుకు అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా సంవత్సరం కిందట వేసిన నామినేషన్లతోనే పోటీ నిర్వహించడంపై బీజేపీ భగ్గుమంది.



మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికలపై తమ అభిప్రాయాలను నేతలు తెలియజేశారు. ఎన్నికలను బహిష్కరించాలని మెజార్టీ నేతలు సూచించారు. అభ్యర్థులు కూడా పోటీ నుంచి వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని.. ఎన్నికల బహిష్కరణపై క్యాడర్‌కు, అభ్యర్థులకు వివరించాలని నేతలు అభిప్రాయం పడ్డారు. ఎన్నికల బహిష్కరణపై అధిష్టానం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు విచారణ జరుపుతోంది.ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ మరో ముగ్గురు కూడా హైకోర్టుకు ఎక్కారు. దీంతో ఈ నోటిఫికేషన్ ఆగే అవకాశాలే కనిపిస్తున్నాయి.




బన్నీ అభిమానుల కోరిక తీరేనా..??

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>