PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpg2020 లో కరోనా వైరస్ భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత కొంత మంది ముఖ్యమంత్రులు బాగా హైలెట్ అయ్యారు. అందులో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి దేశ ప్రజల్లో ఆసక్తికర చర్చలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన ప్రసంగాలు విని కాస్త సంతోషపడ్డారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కు కొన్ని అంశాలు కాస్త బలంగా ఉన్నాయి. ప్రధానంగా ఆయన వాగ్ధాటి ఎదుర్కొని నిలబడ్డ నాయకులు ఎవరూ లేరు అని చెప్పాలి. సీఎం కేసీఆర్ గత ఏడాది మీడియా సమావkcr,trs,ts;modi;kcr;india;telangana;narendra modi;media;prime minister;chief minister;2020;assembly;letter;coronavirus;narendraకేసీఆర్ మీడియాతో మాట్లాడతారా...?కేసీఆర్ మీడియాతో మాట్లాడతారా...?kcr,trs,ts;modi;kcr;india;telangana;narendra modi;media;prime minister;chief minister;2020;assembly;letter;coronavirus;narendraSat, 03 Apr 2021 07:00:00 GMT2020 లో కరోనా వైరస్ భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత కొంత మంది ముఖ్యమంత్రులు బాగా హైలెట్ అయ్యారు. అందులో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి దేశ ప్రజల్లో ఆసక్తికర చర్చలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన ప్రసంగాలు విని కాస్త సంతోషపడ్డారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కు కొన్ని అంశాలు కాస్త బలంగా ఉన్నాయి. ప్రధానంగా ఆయన వాగ్ధాటి ఎదుర్కొని నిలబడ్డ నాయకులు ఎవరూ లేరు అని చెప్పాలి.

సీఎం కేసీఆర్ గత ఏడాది మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే మొత్తం కూడా ఆసక్తికరంగా చూసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా సంస్థలు కూడా ఆయన విషయంలో చాలా వరకు సీరియస్ గా దృష్టి పెట్టాయి. రెండు రాష్ట్రాల ప్రజలు కూడా సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు అంటూ ఆసక్తికరంగా చూసిన పరిస్థితి కూడా ఉంది అనే మాట వాస్తవం. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ పెద్దగా మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపించకపోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు.

సీఎం కేసీఆర్ విషయంలో మీడియా ప్రతినిధులు కూడా ఇప్పుడు కొన్ని అంశాలను ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాత్రమే సీఎం కేసీఆర్ మాట్లాడారు. సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నా పెద్దగా ఎవరికీ వినపడే అవకాశం ఉండదు. సమీక్ష సమావేశంలో మీడియా ప్రతినిధులు కూడా పెద్దగా హాజరయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. ఇప్పుడైనా సరే ఆయన మీడియాతో మాట్లాడి ప్రజలకు ధైర్యం కల్పించే విధంగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక రాష్ట్రంలో విపక్షాలు కూడా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడటం లేదని ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేస్తున్న సంగతి తెలిసిందే.



భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>