PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-2021176d8eaf-bee1-434a-97ba-113ceb4ac700-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-2021176d8eaf-bee1-434a-97ba-113ceb4ac700-415x250-IndiaHerald.jpgఏపిలో మరో ఎన్నికల గంట మోగింది. మొన్నటి వరకు పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగింది. అధికారపార్టీ కు అనుకూలంగా ఆ ఎన్నికలు రావడంతో టీడీపీ నిరాశకు గురైంది. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలు,పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. కనీసం ఈ ఎన్నికల్లో అయిన గెలుపు కోసం ప్రయత్నించాలని ప్రతి పక్షాలు నడుం బిగించి ముందుకు సాగుతున్నాయి. మార్చి 7 న ఎన్నికలకు సంభందించిన నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. ap-zptc-mptc-elections-2021;amala akkineni;lakshmi;tiru;district;backward classes;tirupati;cm;chief minister;minister;husband;tdp;ycp;march;partyఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన వైసీపీ.. గెలుపు ఖాయం?ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన వైసీపీ.. గెలుపు ఖాయం?ap-zptc-mptc-elections-2021;amala akkineni;lakshmi;tiru;district;backward classes;tirupati;cm;chief minister;minister;husband;tdp;ycp;march;partySat, 03 Apr 2021 12:00:00 GMTఏపిలో మరో ఎన్నికల గంట మోగింది. మొన్నటి వరకు పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగింది. అధికారపార్టీ కు అనుకూలంగా ఆ ఎన్నికలు రావడంతో టీడీపీ నిరాశకు గురైంది. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలు, పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. కనీసం ఈ ఎన్నికల్లో అయిన గెలుపు కోసం ప్రయత్నించాలని ప్రతి పక్షాలు నడుం బిగించి ముందుకు సాగుతున్నాయి.  మార్చి 7 న ఎన్నికలకు సంభందించిన నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి నేతలు ఓటర్లను ఆకర్షించే పని లో బిజీగా ఉన్నారు.


ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కు గ్రీన్‌ సిగ్నల్‌ రావడం తో అభ్యర్థులు ప్రచారం పర్వంలోకి దిగిపోయారు. మైలవరం మండలం లోని వద్దిరాల వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి కర్నాటి లక్ష్మీదేవి, జడ్పీటీసీ అభ్యర్థి వెంపలాకు మహాలక్ష్మి తమను గెలిపించాలంటూ దన్నవాడ, వద్దిరాల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ నవరత్నాలు అందాలంటే వైకాపాను గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు..


పార్టీలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలను ముఖ్య మంత్రి జగన్‌ అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం బీసీ సెల్‌ కన్వీనర్‌ రామాంజినేయ యాదవ్‌, వద్దిరాల సర్పంచ్‌ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. మరో వైపు టీడీపీ ఎన్నికలు వద్దంటూనే ప్రచారం లో జోరు కొనసాగిస్తున్నారు. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో వైసీపీ  గెలుపొందిన సంగతి తెలిసిందే.. ఇక ఇప్పుడు కూడా అదే జరుగుతుందని పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఎన్నికల్లో కూడా మిగిలిన పార్టీలు కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ మిశ్రమ ఆలోచనలను కనబరుస్తోంది.ఇక ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారన్నది తెలియాల్సి ఉంది.



తెలుగు బిగ్ బాస్ 5 డేట్ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే ?

నాగార్జున ముందున్న ఏకైక ఆప్షన్ అదే..

సీతగా మారిపోతానన్న వ్యక్తికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫన్నీ రిప్లై..!!

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>