PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే నాయకత్వం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో లేదు అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయంగా ఉన్న పరిస్థితులను కొంతమంది ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది కీలక కార్యకర్తలు కూడా పార్టీకి దూరlokesh,tdp,ap;lokesh;bhavana;telugu desam party;nara lokesh;andhra pradesh;telugu;media;letter;tdp;local language;lokesh kanagaraj;partyపర్సనల్ గా వెళ్తున్న లోకేష్...?పర్సనల్ గా వెళ్తున్న లోకేష్...?lokesh,tdp,ap;lokesh;bhavana;telugu desam party;nara lokesh;andhra pradesh;telugu;media;letter;tdp;local language;lokesh kanagaraj;partySat, 03 Apr 2021 15:00:00 GMTతెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే నాయకత్వం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో లేదు అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయంగా ఉన్న పరిస్థితులను కొంతమంది ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది.

కొంతమంది కీలక కార్యకర్తలు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తమ మీద కేసులు పెడతారు అనే భయం చాలా మంది కార్యకర్తలలో ఎక్కువగా వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం కీలకంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి అన్ని జిల్లాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని టాక్. దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం ప్రకటించనుంది.

పార్టీలో ఉన్న చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నా అధికార పార్టీ కేసులు పెట్టడంతో సోషల్ మీడియాలో కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. సోషల్ మీడియా గతంలో గట్టిగా మాట్లాడిన వాళ్లు కూడా ఇప్పుడు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో సమస్యల తీవ్రత పెరుగుతుంది. అందుకే ఇప్పుడు నారా లోకేష్ వాళ్లకు ధైర్యం కల్పించేందుకు అన్ని నియోజకవర్గాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. టీడీపీ లో ఉన్న స్థానిక నాయకులు కూడా భయపడుతున్నారు. వాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి కూడా నారా లోకేష్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏం చేస్తారు అనేది చూడాలి.



బెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీలో ఇంత క్రేజ్ ఉందా ???

విశాఖ జిల్లాలో తెలుగుదేశానికి షాక్...?

రేవంత్ పై పెరుగుతున్న బీజేపీ ఒత్తిడి...?

ఎన్టీఆర్ వద్దన్న కథతో నితిన్ ?

రెడ్ల మీద గురిపెట్టిన బీజేపీ...?

జయప్రద నట ప్రస్థానం-రాజకీయ జీవితం గురించి మీకు తెలుసా..!

బైక్ మీద హల్చల్ చేస్తున్న లాస్య, యాంకర్ రవి..కన్నులపండుగగా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>