BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/latest-news-d8c00c66-5e11-4184-9a71-53c573cdce3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/latest-news-d8c00c66-5e11-4184-9a71-53c573cdce3c-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో లో కొత్త ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక మొదటి రోజే ఆమె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికలను పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు..గత ఏడాది ఎన్నికలు కరోనా కారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి..గతేడాది ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో, అక్కడి నుంచి ప్రక్రియ పున:ప్రారంభం అవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. latest news;bharatiya janata party;andhra pradesh;janasena;congress;letter;tdp;ycp;janasena partyటీడీపీ,బీజేపీ, జనసేన పార్టీలు సాహ్ని సమావేశానికి డుమ్మా..!!టీడీపీ,బీజేపీ, జనసేన పార్టీలు సాహ్ని సమావేశానికి డుమ్మా..!!latest news;bharatiya janata party;andhra pradesh;janasena;congress;letter;tdp;ycp;janasena partyFri, 02 Apr 2021 12:48:22 GMTఆంధ్ర ప్రదేశ్ లో లో కొత్త ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక మొదటి రోజే ఆమె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికలను పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు..గత ఏడాది ఎన్నికలు కరోనా కారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి..గతేడాది ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో, అక్కడి నుంచి ప్రక్రియ పున:ప్రారంభం అవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 

ఏప్రెల్ 8న పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, 10న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎస్ ఈ సి నీలం సాహ్ని పేర్కొన్నారు..ఈ నేపథ్యంలో అన్నీ పార్టీలతో చర్చించేందుకు శుక్రవారం సమావేశం నిర్వహింస్తుండగా..ఈ సమావేశానికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు హాజరు కాలేదు.. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీలు ప్రకటించాయి. దీంతో వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల ప్రతినిధులతో ఎస్ ఈ సి నీలం సాహ్ని చర్చిస్తున్నారు..కాగా ఎన్నికలను కూడా బహిష్కరించే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తుంది.



ముఖంపై నల్లటి మచ్చలా.. పోవాలంటే ఇలా చేయండి..?

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>